Home » Basara IIIT
ర్మల్ జిల్లా బాసర ప్రాంతంలో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. ట్రిపుల్ ఐటీ ముట్టడికి ..
ఫొటోలకు పోజులిచ్చిన మంత్రులు.. ఇచ్చిన హామీలను గాలికొదిలేశారని షర్మిల విమర్శించారు.
బాసర ట్రిపుల్ ఐటీలో మరో విషాదం చోటుచేసుకుంది. దీపిక అనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మరవక ముందే మరో విద్యార్థిని మృతిచెందింది.
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్దులపై మంత్రి కేటీఆర్ వరాలు కురిపించారు. మిషన్ భగీరథ ద్వారా ట్రిపుల్ ఐటీ క్యాంపస్ కు మంచినీరు అందిస్తామని హామీ ఇచ్చారు. నిర్మల్ జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటీ ఐదో స్నాతకోత్సవానికి మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, కేటీ
బాసర ట్రిపుల్ ఐటీ సమస్యలపై మంత్రి కేటీఆర్ ఫోకస్ పెట్టారు. ట్రిపుల్ ఐటీలో పర్యటించిన కేటీఆర్.. విద్యార్థులతో భేటీ అయ్యారు. హాస్టల్ లో మౌలిక వసతులపై ఆయన ఆరా తీశారు.
కాలేజీ హాస్టల్ గదిలో విద్యార్థి మృతి..పట్టించుకోని యాజమాన్యం
మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటి దగ్గర టెన్షన్ టెన్షన్ నెలకొంది. మంత్రి ఇంటి ముందు బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో కాలయాపన చేస్తున్నారని తల్లిదండ్రులు ఫైర్ అవుతున్నారు. విద్
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు మద్దతుగా తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ ఎల్బీనగర్ లోని ఓ హోటల్ లో సమావేశం అయిన పేరెంట్స్ భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించకపోతే మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటిని ము
చర్చలు సఫలం.. నెలలో సమస్యల పరిష్కారం