basara railway station

    రన్నింగ్ ట్రైన్ నుంచి దూకిన విద్యార్థులు

    November 17, 2019 / 04:15 AM IST

    నిర్మల్ జిల్లాలోని బాసర రైల్వే స్టేషన్ లో విద్యార్థులు రన్నింగ్ ట్రైన్ నుంచి కిందికి దూకారు. దీంతో ఓ విద్యార్థికి తీవ్ర గాయాలు కాగా, మరో ఇద్దరికి స్వల్ప గాయాలు అయ్యాయి.

10TV Telugu News