-
Home » Base Price
Base Price
Women’s IPL: మహిళల ఐపీఎల్ ఫ్రాంచైజీ వేలానికి సిద్ధమవుతున్న బీసీసీఐ.. ఒక్కో ఫ్రాంచైజీ కనీస ధర రూ.400 కోట్లు
November 29, 2022 / 07:55 PM IST
మహిళల ఐపీఎల్ ఫ్రాంచైజీల వేలానికి బీసీసీఐ సిద్ధమవుతోంది. త్వరలోనే ఐదు ఫ్రాంచైజీలకు వేలం నిర్వహించబోతుంది. ప్రతి ఫ్రాంచైజీ కనీస ధరను రూ.400 కోట్లుగా నిర్ణయించింది.