Home » Base Price
మహిళల ఐపీఎల్ ఫ్రాంచైజీల వేలానికి బీసీసీఐ సిద్ధమవుతోంది. త్వరలోనే ఐదు ఫ్రాంచైజీలకు వేలం నిర్వహించబోతుంది. ప్రతి ఫ్రాంచైజీ కనీస ధరను రూ.400 కోట్లుగా నిర్ణయించింది.