Home » basti dawakhana
రాష్ట్రంలోని అన్ని జిల్లా ఆస్పత్రుల్లో ప్రభుత్వం అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించిందని.. వాటిని పూర్తి స్ధాయిలో వినియోగించుకోవాలని వైద్య ఆరోగ్య శాఖమంత్రి హరీష్ రావు ఆదేశించారు.
కరోనా థర్డ్ వేవ్ వస్తే ఎదుర్కోంటామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు చెప్పారు. ఈరోజు ఆయన ఓల్డ్బోయినపల్లిలో బస్తీ దవాఖానాను ప్రారంభించారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ నెల 22న, కొత్తగా 45 బస్తీ దవాఖానాలు ప్రారంభించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. హైదరాబాద్లో 22, మేడ్చల్ జిల్లాలో 15, రంగారెడ్డిలో 5, సంగారెడ్డిలో మూడు బస్తీ దవాఖానాలు ప్రారంభించనున్నట్లు ఆయన తె�