-
Home » BATTLE
BATTLE
IAS vs IPS: కర్ణాటకలో ఇద్దరు మహిళా అధికారుల మధ్య యుద్ధం.. పర్సనల్ ఫొటోలు సోషల్ మీడియాలో పెడుతూ రచ్చ
ఐపీఎస్ ఎన్.హరీశ్ మృతిపైనా ఆమె అనుమానం వ్యక్తం చేశారు. జాలహళ్లిలో విలాసవంతమైన ఇల్లు నిర్మించే విషయాన్నీ కూడా ప్రస్తావించారు. ‘‘ఆమెకు ఎవరు మద్దతిస్తున్నారో? ఇటువంటి వారికి ఎందుకు శిక్షలు పడవో అర్థం కావడం లేదు’ అంటూ విమర్శించారు. అయితే తన�
T20 World Cup Final: ఆరేళ్ల తర్వాత ఆస్ట్రేలియాతో.. ఫైనల్లో కివీస్ ప్రతీకారం తీర్చుకుంటుదా?
ఐసీసీ టీ20 ప్రపంచకప్లో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లు ఫైనల్కు చేరాయి.
RC15: రామ్చరణ్తోనే పోరుకు సిద్దమైన మిల్కీబ్యూటీ!
తమన్నా ఇండస్ట్రీకొచ్చి 16 ఏళ్ళైనా ఇప్పటికీ ఇంకా స్టార్ హీరోలకు జోడీ కడుతుంది. ఏకంగా రెండు తరాల హీరోలతో ఆడిపాడుతుంది.
IPL 2021: ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడు.. ఆడేది నేడే!
Rajasthan vs PBKS, 4th Match – ఇండియన్ ప్రీమియర్ లీగ్ 14వ సీజన్లో రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడు రాజస్థాన్ రాయల్స్ తరపున అరంగేట్రం చేయనున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా దక్షి�
India – China Border : లడఖ్ లో 35 వేల భారతీయ సైనికులు
India – China Border లో మరోసారి హై టెన్షన్ వాతావరణం ఏర్పడుతోంది. తూర్పు లడఖ్ లోని సరిహద్దులో చైనాకు ధీటుగా భారత్ చర్యలు తీసుకొంటోంది. అక్కడ 35 వేల మంది ప్రత్యేక భారతీయ సైనికులను మోహరించింది. వీరంతా కఠినమైన పరిస్థితులను తట్టుకొని నిలబడే వారు. సియాచిన్, ల�
కరోనా ఎఫెక్ట్ : పది వేల వెంటిలేటర్లను తయారు చేయనున్న మారుతీ సుజుకీ
భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్ధ మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్ శనివారం(మార్చి 28, 2020) న కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు వెంటిలేటర్స్, మాస్క్ ల తయారీ చేపట్టనుంది. ప్రాణాలను రక్షించే వైద్య పరికరాల కొరతను తీర్చటానికి నెలకు 10000 వెంటిలేటర�
కాంటాక్ట్ ట్రేసింగ్ : దేశంలో తర్వాత దశ కరోనా యుద్ధం తెరిచే ఉందా!
భారత్ లో కరోనా వైరస్(COVID-19)చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఇప్పటివరకు దేశంలో 170పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నాలుగు మరణాలు సంభవించాయి. అయితే నిపుణులు చెప్పినట్లుగా…భారతదేశం నిజంగా కరోనా వైరస్ యొక్క తదుపరి హాట్స్పాట్గా మారగలదా? ఇది ఇంకా ప్రార