Home » bc
ఈ అర్హతలు ఉన్న వారు దరఖాస్తు చేసుకోవాలని, పూర్తి వివరాలకు ఈ-పాస్ వెబ్సైట్ను సందర్శించాలని అధికారులు సూచించారు.
తెలంగాణలో బీసీ జనాభా ఎక్కువ.. అదే సమయంలో ఎస్సీల్లో మాదిగల ఓట్లు అధికం.. దీంతో ఈ రెండు వర్గాలు తమతో కలిసి నడిస్తే అధికారం కైవసం చేసుకోవడం పెద్ద కష్టమేమీ కానదేది కమలనాథుల వ్యూహం.
ఈ పరిస్థితుల్లో కాపులను ఆకట్టుకోవడానికి టీడీపీ ఎలాంటి వ్యూహం అనుసరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
10 శాతం రిజర్వేషన్లు కట్ చేసి స్థానిక సంస్థల్లో 16,500 మంది బీసీలకు పదవులు దక్కకుండా జగన్ రెడ్డి చేశారని విమర్శించారు. బీసీ నాయకత్వాన్ని దెబ్బతీయడానికి జగన్ ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతుందన్నారు.
న్యాయవ్యవస్థపై కర్నూలు వైసీపీ ఎంపీ సంజీవ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. న్యాయవ్యవస్థలో బీసీలు ఆరు నుంచి ఏడు శాతం వరకే ఉన్నారని చెప్పారు. బీసీలు తక్కువగా ఉండటం వల్లే బలహీనవర్గాలకు అన్యాయం జరుగుతోందని ఎంపీ సంజీవ్ కుమార్ ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ, జనసేన అధికారంలోకి వస్తే బీసీ వర్గానికి చెందిన వ్యక్తినే ముఖ్యమంత్రిగా చేస్తామని స్పష్టం చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ, జనసేన అధికారంలోకి రావడం ఖాయం అని, జగన్, చంద్�
GHMC elections 2020 : నామినేషన్లు అయిపోయాయ్.. స్క్రూటీని కూడా ముగిసింది. ఇక మిగిలింది ఉపసంహరణే. ఇంకా చాలా మందికి బీఫాంలు పెండింగ్లో పెట్టాయి పార్టీలు. ఇప్పటివరకు.. ఏపార్టీ.. ఏ సామాజికవర్గానికి.. ఎన్ని సీట్లు ఇచ్చింది? ప్రధాన రాజకీయ పార్టీలు బీసీలకు.. పెద్ద �
chandrababu: గత ఎన్నికలకు ముందు విజయనగరం జిల్లా పార్టీ వ్యవహారాల్లో జరిగిన తప్పిదాలను సెట్ చేసుకొనేందుకు టీడీపీ అధిష్టానం ప్రయత్నాలు ప్రారంభించిందని అంటున్నారు. బీసీల విషయంలో శీతకన్ను వేయడంతో మొన్నటి ఎన్నికల్లో భారీగానే మూల్యం చెల్లించుకుందన
chandrababu follows cm jagan: రాజకీయ చైతన్యం కలిగిన ఆ జిల్లాలో పార్టీ బలోపేతానికి టిడిపి వేసిన మాస్టర్ ప్లాన్ వర్కవుట్ అవుతుందా. అధికార పార్టీ సామాజిక న్యాయం ముందు ప్రతిపక్ష పార్టీ సామాజిక వర్గ సమీకరణాలు నిలబడతాయా. అధికారంలో ఉన్నప్పుడు విస్మరించిన సామాజిక �
bjp focus on telangana: దక్షిణ భారతదేశంలో పాగా పాగా వేయాలనేది బీజేపీ ఆకాంక్ష. అందుకు రాజకీయంగా పార్టీ బలపడడానికి అవకాశాలున్న తెలంగాణను ఎంచుకున్నారు ఆ పార్టీ పెద్దలు. దీర్ఘకాలిక ప్రణాళికలతో పక్కా వ్యూహం అమలు చేస్తూ వెళ్తున్నారు కమలనాథులు. తెలంగాణలో బలపడ