Home » BCCI announce
జూన్ 9 నుంచి భారత్-దక్షిణాఫ్రికా మధ్య టీ-20 మ్యాచ్ లు జరుగనున్నాయి. భారత్-దక్షిణాఫ్రికా మధ్య మొత్తం ఐదు టీ-20 మ్యాచ్ లు నిర్వహించనున్నారు. జూన్ 9న ఢిల్లీ, 12న కటక్, 14న విశాఖ, 17న రాజ్కోట్, 19న బెంగళూరులో టీ20 మ్యాచులు జరుగనున్నాయి.