శ్రీలంక వేదికగా జరగాల్సిన ఆసియా కప్ను యూఏఈకి మార్చారు. ఆగస్టు 27 నుంచి సెప్టెంబరు 11 వరకు ఆసియా కప్ టోర్నమెంట్ జరగాల్సి ఉన్న విషయం తెలిసిందే. దీన్ని టీ20 ఫార్మాట్లో నిర్వహిస్తారు. శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం కారణంగా హింసాత్మక ఘ
ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) విజయవంతంగా కొనసాగుతోంది. మంగళవారం నిర్వహించిన ఐపీఎల్ మీడియా హక్కుల వేలంలో ఎవరూ ఊహించని రీతిలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆదాయాన్ని రాబట్టింది. 2023 నుంచి 2027 సంవత్సరాలకు గాను మీడియా హక్కులను రూ. 48,390.32 కోట�
కోహ్లీతో మాట్లాడాం.. ఆ తర్వాతే తొలగించాం!