Home » BCCI Notices
క్రికెట్ వరల్డ్ కప్ లో పాకిస్తాన్ ఉండాలా.. వద్దా.. ఏంటీ షాక్ అయ్యారా..? ఇప్పుడు ఇదే బిగ్ క్వశ్చన్ అయ్యింది. పుల్వామా దాడి తర్వాత పాక్ జట్టుతో క్రికెట్ ఆడకూడదనే డిమాండ్ ప్రజల నుండి వస్తుంది. బీసీసీఐ కూడా సరే అంటూనే.. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలకు అనుగ
భారత ఆల్ రౌండర్ హార్దీక్ పాండ్య, కేఎల్ రాహుల్ కు బీసీసీఐ షోకాజ్ నోటీసులు జారీచేసింది. మహిళలను కించపరిచేలా మాట్లాడినందుకు ఇద్దరు భారత క్రికెటర్లను వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించింది.