Bear Kills Couple

    Bear Kills Couple: గుడికి వెళ్లిన దంపతుల్ని చంపి తిన్న ఎలుగుబంటి

    September 15, 2022 / 06:10 PM IST

    మధ్యప్రదేశ్‌లో ఒక జంటపై ఎలుగుబంటి దాడి చేసి చంపేసింది. అంతేకాదు... వారి శరీరంలోని చాలా భాగాల్ని తినేసింది. ఘటనపై సమాచారం అందుకున్న అటవీ శాఖాధికారులు అక్కడికి చేరుకుని ఎలుగుబంటిని పట్టుకునేందుకు ప్రయత్నించారు.

10TV Telugu News