Home » Beef Eaters
BJP MLA Rajasingh’s sensational comments : అయోధ్య రామమందిర నిర్మాణం కోసం దేశ వ్యాప్తంగా విరాళాలు సేకరిస్తున్న విషయం తెలిసిందే. బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గోమాంసం తినేవారి నుంచి అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం ఒక్క
పశ్చిమబెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ మరోసారి దుందుడుకు వ్యాఖ్యలు చేసిన వార్తల్లో నిలిచారు. మేథావుల మని చెప్పుకుంటూ తిరిగే కొంతమంది రోడ్డు పక్కన ఉండే దుకాణాల్లో బీఫ్ తింటున్నారనీ వ్యాఖ్యానించారు. వారు తినేది రోడ్డు పక్క షాపుల్లో
అల్వర్ : గోవులను తరలించే వారు టెర్రరిస్టులా ? అంటే అవునంటున్నారు బీజేపీ మాజీ ఎమ్మెల్యే. అల్వర్లో రెండు రోజుల కిందట 23 ఏళ్ల వయస్సున్న పశువులను అక్రమంగా తరలిస్తున్నారంటూ దాడి జరిగింది. గోవులను తరలించడం…వధించడంపై బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు