Beef Eaters

    బీఫ్‌ తినేవారి విరాళం అయోధ్యకు వద్దన్న ఎమ్మెల్యే రాజాసింగ్..ఓయూ విద్యార్థుల మండిపాటు

    February 28, 2021 / 08:49 AM IST

    BJP MLA Rajasingh’s sensational comments : అయోధ్య రామమందిర నిర్మాణం కోసం దేశ వ్యాప్తంగా విరాళాలు సేకరిస్తున్న విషయం తెలిసిందే. బీజేపీ గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గోమాంసం తినేవారి నుంచి అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం ఒక్క

    బీజేపీ నేత వ్యాఖ్యలు : ఆవు మాంసమే కాదు కుక్కను కూడా తినండి

    November 5, 2019 / 06:38 AM IST

    పశ్చిమబెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ మరోసారి దుందుడుకు వ్యాఖ్యలు చేసిన వార్తల్లో నిలిచారు. మేథావుల మని చెప్పుకుంటూ తిరిగే కొంతమంది రోడ్డు పక్కన ఉండే దుకాణాల్లో బీఫ్  తింటున్నారనీ వ్యాఖ్యానించారు. వారు తినేది రోడ్డు పక్క షాపుల్లో

    గోవులను తరలించే వారు టెర్రరిస్టులా!

    January 2, 2019 / 05:19 AM IST

    అల్వర్ : గోవులను తరలించే వారు టెర్రరిస్టులా ? అంటే అవునంటున్నారు బీజేపీ మాజీ ఎమ్మెల్యే. అల్వర్‌లో రెండు రోజుల కిందట 23 ఏళ్ల వయస్సున్న పశువులను అక్రమంగా తరలిస్తున్నారంటూ దాడి జరిగింది. గోవులను తరలించడం…వధించడంపై బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు

10TV Telugu News