Home » before
ఖైరతాబాద్లో కొలువుదీని శ్రీ ద్వాదశాదిత్య మహాగణపతి నిమజ్జనోత్సవం పూర్తయ్యింది. అశేష భక్తులు వెంటరాగా గురువారం(సెప్టెంబర్ 12,2019) మధ్యాహ్నం 1.45 గంటలకు హుస్సేన్ సాగర్లో జల ప్రవేశం చేయించారు. గణపతి బప్పా మోరియా..నినాదాలు మిన్నంటాయి. ప్రతి ఏడాది మ
దసరా పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరం అందచేసే బతుకమ్మ చీరలు ముస్తాబవుతున్నాయి. నిర్ణీత గడువులోగా వీటిని లబ్దిదారులకు అందచేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంటే పండుగకంటే ముందుగానే చీరలు అందనున్నాయి. గత సంవత్సరం ముందస్తు అసెంబ్లీ ఎన్ని�
సైబరాబాద్ CCS పోలీసుల ఎదుట TV9 CFO మూర్తి హాజరయ్యారు. 2019, మే 10వ తేదీ శుక్రవారం ఉదయం 12 గంటల సమయంలో కార్యాలయానికి చేరుకున్నారు మూర్తి. నేరుగా సైబరాబాద్ కమిషనర్ ఛాంబర్లోకి వెళ్లారు. ఆయన్ను పోలీసులు విచారిస్తున్నారు. ఫోర్జరీ, నిధుల మళ్లింపు, ఫైళ్లు, �
35 రూపాయల కోసం రెండేళ్లుగా భారతీయ రైల్వేస్ తో కోల్ కతాకు చెందిన ఓ వ్యక్తి పోరాటం చేస్తున్నాడు.రెండేళ్ల ఆ వ్యక్తి తర్వాత భారతీయ రైల్వే అతడికి 33రూపాయలను చెల్లించింది.అయితే రైల్వే శాఖ తన దగ్గర నుంచి ఛార్జి చేసిన దాంట్లో రెండు రూపాయలు తగ్గించి
జమ్మూకాశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో ఫిబ్రవరి-14,2019న జైషే ఉగ్రసంస్థకు చెందిన అదిల్ అహ్మద్ దార్ జరిపిన ఆత్మాహుతి దాడిలో 40మంది జవాన్లు మరణించిన విషయం తెలిసిందే.దేశ ప్రజలు ఈ విషయాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఈ దాడి గురించి తనకు ముం