begins

    అయోధ్యపై నిర్ణయమేదైనా..సయోధ్యను విస్మరించరాదు – మోడీ ట్వీట్

    November 9, 2019 / 12:47 AM IST

    అయోధ్యపై నిర్ణయమేదైనా..సయోధ్యను విస్మరించరాదని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న వివాదం ఒక ముగింపుకు వచ్చే సమయం ఆసన్నమైంది. అయోధ్యలోని వివాదాస్పద రామజన�

    హుజూర్ నగర్ ఎవరిదో : పోలింగ్ ప్రారంభం

    October 21, 2019 / 01:31 AM IST

    తెలంగాణలో రాజకీయ ఉత్కంఠ రేపుతున్న హుజూర్ నగర్ ఉపఎన్నికకు పోలింగ్ ప్రారంభమైంది. ఎన్నికల కమిషన్ సర్వం సిద్ధం చేసింది. నియోజకవర్గ పరిధిలోని 302 పోలింగ్‌ కేంద్రాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది. పోలింగ్ కేంద్రాల దగ�

    ఓటరు చేతిలో : మహారాష్ట్ర, హర్యానాలో ఎన్నికల పోలింగ్ ప్రారంభం

    October 21, 2019 / 01:16 AM IST

    మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. మహారాష్ట్రలోని సతారా, మధ్యప్రదేశ్‌లోని సమస్తీపుర్ లోక్‌సభ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. మహారాష్ట్ర, హర్యానాలతో పా�

    మొదటి ప్రైవేట్ రైలు : తేజస్ ఎక్స్ ప్రెస్ ట్రయల్ రన్ ప్రారంభం

    September 20, 2019 / 11:02 AM IST

    భారతదేశపు మొదటి ప్రైవేట్ రైలు తేజస్ ఎక్స్‌ప్రెస్ ట్రయల్ రన్ శుక్రవారం లక్నో జంక్షన్ నుంచి ప్రారంభమైంది. 110 కిలోమీటర్ల వేగంతో పనిచేసే తేజస్ ఎక్స్‌ప్రెస్‌ను ఐఆర్‌సిటిసి అధికారులు జెండా ఔపి ప్రారంభించారు. తేజస్ ఎక్స్‌ప్రెస్ ట్రయల్ రన్ చేయడం�

    లోక్ పాల్ ఎప్పుడు? : అన్నా హజారే దీక్ష ప్రారంభం

    January 30, 2019 / 06:56 AM IST

    లోక్ పాక్ చట్టంపై మరోసారి కేంద్రంతో అమీతుమీ తేల్చుకునేందుకు ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే రెడీ అయ్యారు.  మహారాష్ట్ర లోని రాలేగావ్ సిద్ధిలోని తన నివాసంలో మంగళవారం(జనవరి 30, 2019) నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. రాష్ట్రాల్లో లోకాయుక్త, క

    పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్‌ ప్రారంభం

    January 25, 2019 / 01:54 AM IST

    తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది.

10TV Telugu News