Home » below 12 years childrens
కరోనా థర్డ్ వేవ్ చిన్నపిల్లలకే ఎక్కువగా వస్తుందనే అంచనాలతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 12 ఏళ్ల లోపు వయస్సు పిల్లలున్న తల్లిదండ్రులకే ముందుగా వ్యాక్సిన్ వేయాలని నిర్ణయించింది.