Bengaluru Official

    రోడ్డు మీదే కరోనా పేషెంట్ మృతి.. క్షమాపణ కోరిన ఐఏఎస్ ఆఫీసర్

    July 4, 2020 / 10:21 PM IST

    అంబులెన్స్ కోసం రోడ్డుపైనే వెయిట్ చేసి ప్రాణాలు వదిలిన కొవిడ్ 19బాధితుడి కుటుంబాన్ని బెంగళూరు కమిషనర్ క్షమాపణ అడిగారు. రెండు గంటల తర్వాత కూడా అంబులెన్స్ రాకపోవడంతో ప్రాణాలు కోల్పోయాడు. 55ఏళ్ల మనిషిని కోల్పోయిన కుటుంబాన్ని బృహత్ బెంగళూరు మహ�

10TV Telugu News