Home » BEWARE
మీ మొబైల్ ఫోన్కు కరెంట్ బిల్లు కట్టలేదని, వెంటనే బిల్లు చెల్లించాలని వచ్చే మెసేజ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇటీవలి కాలంలో ఎలక్ట్రిసిటీ బిల్ స్కాంలో ఎక్కువ మంది యూజర్లు నష్టపోయినట్లు పోలీసులు తెలిపారు.
ఆరోగ్యకరమైన అలవాట్లు, వ్యాయామం, పోషకాహారం తీసుకున్నట్లయితే ఆస్తమా బాధించదు. రాత్రివేళ, ఉదయం సమయాల్లో శ్వాసకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి.
ప్రపంచానికి కునుకులేకుండా చేస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టంచేశారు
జాగ్రత్త! మీ ఫోన్ ద్వారా డబ్బు దోచుకునే అవకాశం ఉన్న యాప్లు మీ ఫోన్లో ఉన్నాయా? అయితే, వెంటనే అప్రమత్తం అవ్వండి.
మీరు బ్రౌజింగ్ చేసేందుకు గూగుల్ క్రోమ్ సెర్చ్ ఇంజిన్ వాడుతున్నారా? అయితే జాగ్రత్త. వెంటనే మీరు ఓ పని చేయండి. లేదంటే రిస్క్ లో పడినట్టే. అవును.. టెక్ దిగ్గజం గూగుల్ ప్రపంచవ్యాప్తంగ
ముందుగానే డబ్బులు చెల్లించినా..తాను చేసిన ఆర్డర్ ను డెలివరీ చేయలేదని, పోన్ చేస్తుంటే..కనీసం లిఫ్ట్ కూడా చేయలేదని సీనియర్ నటి షబానా ఆజ్మీ వెల్లడించారు. ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
loot cars on National Highway : రాత్రి వేళ..నేషనల్ హైవేపై మహిళలు. వాహనాలు ఆపాలని రిక్వెస్ట్ చేస్తున్నారా ? ఏమాత్రం ఆపకండి. ఆపారో బుక్ అయిపోతారు. వాహనాన్ని హైజాక్ చేయడం, అందినంత డిమాండ్ చేసి..దోచుకోవడం వంటివి చేస్తుంటారు. కానీ..చివర్లో అసలు విషయం తెలిసి పోలీసులే షా
కరోనాకు వ్యాక్సిన్ వస్తున్న వేళ జనాలు బయట తిరగడం ఎక్కువైందని, ఈ సమయంలోనే ప్రజలు, రాష్ట్ర ప్రభుత్వాల్లోని అధికారులు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచనలు చేసింది. కరోనా కష్టకాలంలో ఎన్నో రోజులు ఇళ్లలోనే గడిపిన ప్రజలు ఇప్పడిప్పుడే బయటకు వస్తున�
Beware with Corona – CM KCR : కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు సీఎం కేసీఆర్. దేశంలోని చాలా రాష్ట్రాల్లో కోవిడ్ విజృంభిస్తుండటంతో.. రాష్ట్రంలో అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో కేసులు మళ్లీ ప
కొన్ని నెలల క్రితమే రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తన రిటైల్ ప్లాట్ ఫామ్ జియో మార్ట్(JioMart) లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ బ్రాండ్ కింద ఆన్ లైన్ గ్రోసరీ సేవలు అందిస్తోంది. కరోనావైరస్ సంక్షోభం సమయంలో ఇంట్లో కూర్చునే కస్టమర్లు తక్కువ ధరకే గ్రోసరీ�