Home » Bhadradri
భారత దేశానికి తలమానికంగా దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రి అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై అనూహ్యంగా భక్తుల రద్దీ పెరిగింది. అమ్మవారి దర్శనార్ధం కిలోమీటర్ల మేర క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు.
దాదాపుగా 40ఏళ్లుగా ప్రత్యక్ష ప్రసారం జరుగుతోందని, ఈ ఒక్క దానికి ఎన్నికల కోడ్ నుంచి మినహాయింపు ఇవ్వాలని లేఖలో కోరారు.
మార్చి 30, గురువారం శ్రీరామ నవమి సందర్భంగా రాములోరి కల్యాణం నిర్వహిస్తారు. కల్యాణం వీక్షించడానికి లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ దిశగా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే, ఈ వేడుకల్లో సీఎం కేసీఆర్ పాల్గొంటారా.. లేదా అనే �
భద్రాద్రిలో వైకుంఠ ఏకాదశి శోభ సంతరించుకుంది. శ్రీరాముడి వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. వైకుంఠ ద్వారంలో కోదండపాణి కొలువుదీరాడు. భారీగా భక్తులు పోటెత్తారు.
భద్రాద్రి జిల్లాలోని మంగలిగుంపులో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఫారెస్ట్ అధికారులు ప్లాంటేషన్ పనులు నిర్వహిస్తుండగా, ఛత్తీస్ గఢ్ కు చెందిన 60మంది గుత్తికోయలు అక్కడికి చేరుకుని సిబ్బందిని అడ్డుకున్నారు. దీంతో ఇరువురి మధ్య ఘర్షణ వాతావరణం నె�
శోభాయాత్ర సీతారాం బాగ్ టెంపుల్, బోయిగూడ కమాన్, గాంధీ విగ్రహం, బేగంబజార్, సిద్ధంబర్ బజార్, శంకర్షేర్ హోటల్, గౌలిగూడ, పుత్లీబౌలి ఎక్స్ రోడ్, కోఠి ఆంధ్రా బ్యాంక్ మీదుగా...
కళ్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈనెల 9న ఎదుర్కోలు జరుగనుంది. 10న నవమి సందర్భంగా కళ్యాణం నిర్వహించనున్నారు. 11న పట్టాభిషేకం ప్రధాన వేడుకలు జరుగనున్నాయి.
వైష్ణవ సంప్రదాయ ప్రకారం ఈ కార్యక్రమం జరిగింది. సంప్రదాయబద్ధంగా దుస్తులు ధరించిన మహిళలు, పురుషులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తయారు చేసిన పసుపుతో తలంబ్రాలు చేశారు. బేడా మండపం వద్ద
ఈ సంవత్సరం భక్తుల సమక్షంలో భద్రాద్రి సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకిరణ్ రెడ్డి వెల్లడించారు. గత రెండు సంవత్సరాలు