-
Home » bhadradri kottagudem
bhadradri kottagudem
Extramarital Affair : వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్యను రెడ్హ్యాండెడ్గా పట్టుకున్న భర్త
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం నర్సాపూర్లోని ఓ ఇంట్లో ఇద్దరు ఉండగా రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నాడు. తప్పించుకొని పారిపోకుండా తాళ్లతో బంధించాడు.
Bhadradri : గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్న కారు బోల్తా
తీరా చూడగా కారులో భారీగా గంజాయి ఉంది. కారులో ఉన్న గంజాయి పూర్తిగా రోడ్డుపై పడిపోయింది. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. కారు డ్రైవర్ తో పాటు అందులో ప్రయాణిస్తున్న వ్యక్తులు పరార్ అయ్యారు.
YS Sharmila : తెలంగాణ కోసం కేసీఆర్ కుటుంబంలో ఎంత మంది చనిపోయారు? : వైఎస్ షర్మిల
కేసీఆర్ ఏడమ కాలి చెప్పకింద తెలంగాణ ఆత్మగౌరవం నలుగుతుందన్నారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసినందుకు మిమ్మలిని ఏం చేయాలని అన్నారు.
East Godavari : కొడుకును కాపాడబోయి తండ్రి మృతి
జలపాతం కింద సరదాగా గడుపుతుండగా పెద్ద కొడుకు దిలీప్ నీటిలో మునిగిపోయాడు. పురుషోత్తం నీటిలోకి దిగి కుమారుడిని రక్షించాడు. ఈనేపథ్యంలో పురుషోత్తం నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు.
Groom Escaped : పెళ్లి ముహూర్తం సమయానికి వరుడు పరార్
వధువు బంధువులు పెళ్లికి కావలసిన వస్తువులు తీసుకుని గుడికి చేరుకోగా... వరుడి జాడ లేదు. దీంతో కంగారు పడిన వధువు బంధువులు పెళ్లి కొడుకు రాజ్కుమార్కు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు.
Telangana : పెద్దవాగు ప్రాజెక్ట్ చేపట్టేందుకు సిద్ధంగా లేమన్న తెలంగాణ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పెద్దవాగు ప్రాజెక్ట్ చేపట్టేందుకు సిద్ధంగా లేమని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. ప్రాజెక్ట్ విషయంలో చేయాల్సిన పనులు పెండింగ్లో ఉన్నాయని తెలిపింది.
Manuguru Singareni : మణుగూరు సింగరేణి ఓసీ-2లో ప్రమాదం.. ముగ్గురు మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని సింగరేణి ఓపెన్ కాస్ట్ గని-2లో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు.
Telangana : పొలం దున్నుతుంటే బైటపడ్డ రాతికాలంనాటి సమాధులు..రాతి చిప్పలు
చరిత్ర భూమి పొరల్లో కనిపిస్తుంది అనే మాట ఎన్నో తవ్వకాల్లో బయటపడింది. ఈక్రమంలో తెలంగాణాలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ రైతు పొలం దున్నతుంటే రాతికాలం నాటి ఆనవాళ్లు బైటపడ్డాయి. రాతియుగం నాటి చిప్పలు, సమాధులు, కుండలు,నీటి తొట్టెలు బైటపడ్�
Bhadradri Kottagudem : పోడు భూముల్లో ట్రెంచ్ వేయడాన్ని నిరసిస్తూ.. పురుగుల మందు తాగిన మహిళ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం తుమ్మలచెరువు అటవీ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. అటవీశాఖ అధికారులు, పోడు వ్యవసాయ దారుల మధ్య తోపులాట, ఘర్షణ చోటు చేసుకుంది.
భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో క్షుద్రపూజలు : నడిరోడ్డుపై రక్తం కలిసిన అన్నం ముద్దలు, పసుపు-కుంకుమ-నిమ్మకాయలు, మనిషి ఆకారంలో ముగ్గులు
Occult worship in Bhadradri Kottagudem : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో క్షుద్రపూజల కలకలం చెలరేగింది. అశ్వరావుపేట మండలం దిబ్బగూడెం రోడ్డుపై తాంత్రిక పూజలు అందరినీ భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఐదు రోజులుగా గ్రామ పొలిమేరలో క్షుద్రపూజలు జరుగుతున్నాయి. ప్రతిరోజు అర�