Home » Bhageerathi Amma
చదువుకు వయస్సుతో ఏమి పని ఉందని నిరూపించారు ఓ బామ్మ. ఏకంగా 105 ఏళ్ల వయస్సులో 4వ తరగతి పరీక్షను కంప్లీట్ చేసి ఉత్తీర్ణత సాధించి రికార్డు సృష్టించారు. ఈ ఘటన కేరళ రాష్ట్రంలో చోటు చేసుకుంది. రాష్ట్ర అక్షరాస్యత మిషన్ అథార్టీ చరిత్రలో పురాతన విద్యార్�
కేరళలోని కొల్లం జిల్లాలోని త్రికారువాకు చెందిన 105 ఏళ్ల భగీరథి అమ్మ మంగళవారం (నవంబర్ 19) నాలుగవ తరగతి పరీక్ష రాశారు. భగీరథీ బామ్మకు చదువంటే చాలా ఇష్టం. కానీ చిన్నప్పుడే ఆమెకు కుటుంబ బాధ్యతలు మీద పడ్డాయి. దీంతో ఆమెకు ఇష్టమైన చదువును వదులుకోవాల్స�