Home » Bhagyanagar Utsava Samiti
ట్యాంక్ బండ్ పై వినాయక నిమజ్జనం అనేక సంవత్సరాలుగా జరుగుతుంది.. కొత్త రూల్స్ తీసుకువచ్చి ప్రభుత్వం, పోలీసులు భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారని గణేశ్ ఉత్సవ సమితి సభ్యులు ఆగ్రహం వ్యక్తంచేశారు.
హైదరాబాద్లో వినాయకుడి నిమజ్జనం వ్యవహారం తెలంగాణ సర్కార్కు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. హుస్సేన్సాగర్లో పీఓపీ విగ్రహాలకు నిమజ్జనం చేసేందుకు అనుమతి లేకపోవడంతో నిమజ్జనంపై సస్పెన్స్ కొనసాగుతోంది. దీంతో భాగ్యనగర్ ఉత్సవ సమితి తె�