Bharat Bandh on December 8

    నెవ్వర్ బిఫోర్.. రగులుతున్న రైతులు.. నేడే భారత్ బంద్

    December 8, 2020 / 08:07 AM IST

    అన్నం పెట్టే రైతు ప్రజలు ఇబ్బంది పెట్టాలని అనుకుంటారా? అందుకే విభిన్నంగా ప్రజలకు ఇబ్బందులు పడకుండా.. నెవ్వర్ బిఫోర్ బంద్‌లా నిర్వహించాలని రైతులు నిర్ణయించారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేక�

10TV Telugu News