Home » bharat jodo yatra in delhi
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి జమ్ముకశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర చేపట్టారు. ఈ యాత్ర ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీకి చేరింది. ఈ సందర్భంగా సోమవారం ఢిల్లీలోని గాంధీ, నెహ్రూ, ఇందిరా, రాజీవ్ లతో పాటు బీజేపీ నేత, మాజీ ప్రధాని
Bharat Jodo Yatra: కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర శనివారం ఢిల్లీకి చేరింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఢిల్లీ నగర వీధుల్లో యాత్ర ఉత్సాహంగా సాగింది. భారీ సంఖ్యలో తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు రాహుల్ కు ఘన స్వాగతం పలికి.. �
నా ప్రతిష్ట దిగజార్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ నేతలు వేలకోట్ల రూపాయలు వెచ్చించారు. వాళ్లకి ఎంత పవర్ ఉందో చూడాలని నేను ఒక్క మాటకూడా అనలేదు అని రాహుల్ గాంధీ అన్నారు. రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్ర శనివారం దేశ రాజధాని ఢిల్లీలో కొనసా�