Home » bharat Jodo Yatra
రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ సందర్భంగా ఒక వీడియోకు బ్యాగ్రౌండ్లో ‘కేజీఎఫ్-2’ మ్యూజిక్ వాడుకుంది కాంగ్రెస్ పార్టీ. దీనిపై ఆ చిత్ర మ్యూజిక్ హక్కులు పొందిన ఆడియో సంస్థ అభ్యంతరం వ్యక్తం చేసింది.
తెలంగాణను విడిచి మహారాష్ట్రకు వెళ్తున్నానని.. బాధగా ఉందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. భారత్ జోడోయాత్రలో భాగంగా తెలంగాణలో పాదయాత్ర చేసిన రాహుల్ గాంధీ రాష్ట్రంలో తన యాత్రను ముగించుకున్నారు. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల
Bharath Jodo Yatra: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తెలంగాణ రాష్ట్రంలో నేటితో ముగియనుంది. కామారెడ్డి జిల్లాలో యాత్ర కొనసాగుతోంది. ఈ యాత్ర సాయంత్రం సమయంలో మహారాష్ట్రలోకి ప్రవేశించనుంది. సోమవారం ఉదయం బిచ్కుంద మండలం ప�
తెలంగాణలోని మెదక్ జిల్లాలో భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది. చౌటకూర్ నుంచి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇవాళ ప్రారంభించిన పాదయాత్రలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సహా పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోడ్డుపై ఫుట్బాల్ ఆడుతూ రాహుల్,
ప్రాంతీయ పార్టీలు వైఎస్సార్టీపీ, టీడీపీ, టీఆర్ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్ పార్టీలని జైరాం రమేశ్ చెప్పారు. ఆయా పార్టీలకు బీజేపీతో మంచి అవగాహన ఉందని ఆరోపించారు. ఆయా ప్రాంతీయ పార్టీలు ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, సీబీఐలకు భయపడుతున్నాయని జైరాం రమేశ్ తెలిపా�
Rahul Gandhi Bharat Jodo Yatra: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఒకరోజు (శుక్రవారం) విశ్రాంతి అనంతరం సంగారెడ్డి జిల్లాలో శనివారం ఉత్సహాంగా కొనసాగింది. ఉదయం చౌటకూర్ నుంచి ప్రారంభమైన యాత్ర కంసాన్ పల్లి వరకు కొన
తెలంగాణలో 10వ రోజు కొనసాగుతున్న రాహుల్ జోడో యాత్ర
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై ఒక ఆడియో సంస్థ ఫిర్యాదు చేసింది. తమ అనుమతి లేకుండా ‘కేజీఎఫ్-2’ చిత్రంలోని పాట వాడుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘భారత్ జోడో యాత్ర’ ప్రచార వీడియోకు ‘కేజీఎఫ్-2’ సాంగ్ వాడుకోవడంపై సంస్థ ఫిర్యాదు చేసింది.
సంగారెడ్డి నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగిస్తున్న రాహుల్ గాంధీ తెలంగాణ సంప్రదాయంలో భాగమైన పోతరాజులను గౌరవిస్తూ కొరడాలతో కొట్టుకున్నారు. స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి రాహుల్ ని ఉత్సాహపరిచారు. జగ్గారెడ్డి కొరడాలతో కొట్టుకున్న�
రాహుల్ గాంధీని కలిసిన రోహిత్ వేముల తల్లి