Home » bharat Jodo Yatra
మహబూబ్నగర్ జిల్లాలో రాహుల్ జోడో జోష్
కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ తెలంగాణలో చేపట్టిన భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది. నాలుగో రోజు మహబూబ్ నగర్ జేపీఎంసీ నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. మార్గమధ్యంలో పాలమూరు విశ్వవిద్యాలయం విద్యార్థులను కలిశారు. ఇవాళ మహబూబ్ నగర్ నుంచి జడ్చర్ల
ట్విటర్ను కైవసం చేసుకున్న ఎలాన్ మస్క్ కు రాహుల్ గాంధీ అభినందనలు తెలిపారు. ఇప్పటికైన ట్విటర్ యాజమాన్యం.. ద్వేషపూరిత ప్రసంగాలకు వ్యతిరేకంగా పనిచేస్తుందని, వాస్తవాన్ని మరింత పటిష్టంగా తనిఖీ చేస్తుందని ఆశిస్తున్నామని రాహుల్ అన్నా�
తెలంగాణలో మూడోరోజు కొనసాగుతున్న జోడోయాత్ర
కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ తెలంగాణలో చేపట్టిన భారత్ జోడో యాత్ర మూడో రోజు ప్రారంభమైంది. నారాయణ పేట జిల్లా ధన్వాడ మండలం యలిగండ్ల నుంచి ఆయన యాత్ర మొదలు పెట్టారు. ఇవాళ ఉదయం 10.30 గంటలకు భోజనం విరామం అనంతరం మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర, గోప్ల�
నారాయణపేట జిల్లాలో రాహుల్ జోడో యాత్ర ప్రారంభం
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్ర ఇవాళ తెలంగాణలో పునఃప్రారంభమైంది. ఈ యాత్రకు మూడు రోజుల పాటు విరామం ఇచ్చిన విషయం తెలిసిందే. ఇవాళ ఉదయం మక్తల్ సమీపంలోని సబ్ స్టేషన్ నుంచి ఈ యాత్ర మళ్ళీ ప్రారంభమైంది. ఇందులో టీపీసీసీ �
రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ విజయవంతంగా కొనసాగుతున్న నేపథ్యంలో, దీపావళిని పురస్కరించుకుని ఈ యాత్రలో పాల్గొంటున్న సిబ్బంది, సహాయకులకు రాహుల్ కానుకుల అందించాడు.
నవంబర్ 7న మహారాష్ట్రలోకి భారత్ జోడో యాత్ర ప్రవేశించగానే అందులో పాల్గొనాలని కాంగ్రెస్ నేతలు అశోక్ చవాన్, బాలాసాహెబ్ థోరాట్ తనను కలిసి కోరారన్నారు. సమాజంలో సామరస్యత తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఈ యాత్రలో ఎక్కడ వీలైతే అ�
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తెలంగాణలోకి ప్రవేశించింది. కర్ణాటకలోని రాయచూర్ లో రాహుల్ పాదయాత్ర ముగిసింది. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం కృష్ణా మండలం నుంచి కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, స్థానికులు రాహుల్ గ�