Home » bharat Jodo Yatra
రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ కర్ణాటకలో విజయవంతంగా సాగుతోంది. ఈ సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ ధరించిన టీ షర్టు సంచలనంగా మారింది. బీజేపీని విమర్శిస్తూ టీ షర్ట్పై కన్నడలో ఒక కొటేషన్ రాశారు.
Bharat Jodo Yatra: కాంగ్రెస్ పార్టీనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మంగళవారం కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గలోని హర్థికోట్ నుంచి ప్రారంభమైంది. ఈ యాత్రలో రాహుల్ వెంట స్థానిక కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. రాహుల్ గ
Bharat Jodo Yatra: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఆదివారం కర్ణాటక రాష్ట్రంలో కొనసాగింది. ఉదయం 6.30 గంటలకు బీకే క్రాస్ రోడ్డు తుమకూరు నుంచి ప్రారంభమైన యాత్ర ఉదయం 11గంటల వరకు కనక భవన చిక్కనాయకనహళ్లి వరకు సాగింది. రాహుల్ పాదయాత్రలో కాంగ్
బీజేపీపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఇవాళ ఆయన కర్ణాటకలోని తుముకూర్ లో భారత్ జోడో యాత్రలో పాల్గొని మీడియా సమావేశంలో మాట్లాడారు.‘‘బ్రిటిష్ వారికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సాయం చేసింది. సావర్కర్ బ్రిటిష్ వారి నుంచి స్టైఫండ్ అం�
Bharat Jodo Yatra: కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కర్ణాటక రాష్ట్రం మాండ్యా జిల్లాలో ఉత్సాహంగా సాగుతోంది. శుక్రవారం ఉదయం 7గంటలకు మాండ్యా జిల్లాలోని కె మాలేనహళ్లిలో పాదయాత్ర ప్రారంభమైంది. అక్కడి నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చ�
ప్రస్తుతం భారత్ జోడో యాత్ర కర్ణాటకలో కొనసాగుతోంది. కాగా, ఈ యాత్రలో భాగంగా కాంగ్రెస్ కార్యకర్తలు రాహుల్ దారి వెంట పెద్ద ఎత్తున కటౌట్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా మాండ్యాలో ఏర్పాటు చేసిన కటౌట్లలో రాహుల్ పక్కన సావర�
వైరల్ అవుతున్న రాహుల్ గాంధీ వీడియో
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో ఉత్సాహంగా కొనసాగుతోంది. ఈ యాత్రలో అక్టోబర్ 7న రాహుల్ గాంధీ సోదరి.. ప్రియాంక గాంధీ పాల్గొననున్నారు. మరో 15 రోజుల పాటు కర్ణాటకలో కొనసాగనున్న జోడో యాత్రలో ప్రియాంక గాంధీ సోదరుడు..పార్టీ శ్రేణులతో కలిసి నడు
భారత్ జోడో పాదయాత్రలో సోనియాగాంధీ పాల్గొనడంతో కాంగ్రెస్ శ్రేణులు, స్థానిక ప్రజలు భారీగా తరలివచ్చి యాత్రలో పాల్గొన్నారు. పాదయాత్రలో భాగంగా తల్లి సోనియాగాంధీ షూ లేస్ ఊడిపోవడంతో రాహుల్ గమనించి లేస్లు కట్టారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల�
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ విజయవంతంగా సాగుతోంది. యాత్ర సందర్భంగా సోమవారం ఆయన ఒకే రోజులో మఠం, మసీదు, చర్చి సందర్శించారు.