Home » bharat Jodo Yatra
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’లో ఆ పార్టీ అధినేత్రి, రాహుల్ గాంధీ తల్లి సోనియా గాంధీ పాల్గొనబోతున్నారు. ఈ నెల 6న ఆమె యాత్రలో పాల్గొనే అవకాశం ఉంది.
కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మైకి వ్యతిరేకంగా రూపొందించిన ‘పేసీఎం’ టీ షర్ట్ ధరించాడో కాంగ్రెస్ కార్యకర్త. ఈ కారణంతోనే అతడ్ని పోలీసులు అరెస్టు చేశారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో యాత్ర నేడు కేరళ నుంచి తమిళనాడులోకి ప్రవేశించనుంది. భారత్ జోడో యాత్రను రాహుల్ గాంధీ ఈ నెల 7 నుంచి ప్రారంభించిన విషయం తెలిసిందే. కేరళలో ఈ నెల 10 నుంచి ప్రారంభమైంది. కేరళలో 7 జిల్లాల్లో 440 కిలోమీటర్లు �
Bharat Jodo Yatra: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన భారత్ జోడో యాత్ర శనివారం కేరళ రాష్ట్రంలో కొనసాగుతోంది. శుక్రవారం పాదయాత్ర విశ్రాంతి అనంతరం శనివారం(17వ రోజు) పున: ప్రారంభమైంది. ఉదయం త్రిసూర్ జిల్లా ప
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ముస్లిం మత పెద్దలతో భేటీపై కాంగ్రెస్ పార్టీ నేతలు స్పందించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కేవలం పదిహేను రోజులు మాత్రమే పూర్తి చేసిందని, మోహన్ భగవత్ మదర్సాకు వెళ్లారని కాంగ�
భారత్ జోడో యాత్రకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బ్రేక్ ఇవ్వనున్నట్లు తెలిసింది. ప్రస్తుతం కేరళలో భారత్ జోడో యాత్ర కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే, కాసేపట్లో రాహుల్ గాంధీ కేరళ నుంచి ఢిల్లీ వెళ్లనున్నారు. ఏఐసీసీ అధ్యక్ష పదవి కోసం నోటిఫికే�
Rahul Gandhi Bharat Jodo Yatra: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ బుధవారం 14వ రోజు భారత్ జోడో యాత్రను కేరళలోని కొచ్చి నుంచి ప్రారంభించారు. వేలాది మంది పార్టీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు రాహుల్ వెంట పాదయాత్రలో పాల్గొన్నారు. నేటి ఉదయం పాదయాత్ర ప్రారంభ సమయంలో రాజస్థాన్ �
పున్నమాడ సరస్సులో నిర్వహించిన స్నేక్ బోట్ రేసులో రాహుల్ పాల్గొన్నారు. రేసర్ల మధ్యలో కూర్చొని బోటులో ప్రయాణించారు. ఈ విషయమై రేసర్లు స్పందిస్తూ తమకు రాహుల్ తమకు మరింత ఉత్సహాన్ని ఇచ్చి క్రీడా స్ఫూర్తిని పెంపొందించారని అన్నారు. దీనికి సంబంధి�
రాహుల్ గాంధీ ఆదివారం ఉదయం పాదయాత్ర ప్రారంభించిన కొద్దిసేపటికి.. స్థానిక వ్యక్తి ఆరేళ్ల పాపతో రాహుల్తో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. రాహుల్ కంటే ముందు ఆ చిన్నారి చేయి పట్టుకొని నడుస్తున్నాడు. ఆ చిన్నారి కాళ్లకు ఉన్న పాదరక్షల్లో ఒకటి ఊడిప�
ఈ విషయమై బాధితుడైన కూరగాయల వ్యాపారి ఎస్.ఫజాస్ స్పందిస్తూ.. ‘‘కాంగ్రెస్ కార్యకర్తల గ్రూప్ ఒకటి షాపుకి వచ్చి భారత్ జోడో యాత్రకు డబ్బులు అడిగారు. నేను 500 రూపాయలు ఇచ్చాను. కానీ వారు 2,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంత ఇవ్వలేనని నేను బతిమాలుకున�