Home » bharat Jodo Yatra
కన్యాకుమారి టు కశ్మీర్. 12 రాష్ట్రాలు.. 2 కేంద్రపాలిత ప్రాంతాలు.3571 కిలోమీటర్ల రాహుల్ గాంధీ పాదయాత్ర చేపట్టారు. రాహుల్ గాంధీ చేపట్టిన ఈ ‘భారత్ జూడో యాత్ర’తో కాంగ్రెస్ రాత మారేనా? పార్టీకి పూర్వ వైభవం వచ్చేనా? అనే చర్చ జరుగుతోంది.
కేంద్ర ప్రభుత్వ తీరుపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇవాళ కాంగ్రెస్ ‘భారత్ జోడో యాత్ర’ను ప్రారంభించిన సందర్భంగా కన్యాకుమారిలో నిర్వహించిన సభలో ఆయన పాల్గొన్నారు. ‘‘ఇప్పుడు భారత్ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొం
భారత్ జోడో యాత్రను ప్రారంభించిన రాహుల్ గాంధీ
రాహుల్ గాంధీ తలపెట్టిన భారత్ జోడో యాత్ర బుధవారం (సెప్టెంబర్ 7,2022) సాయత్రం ప్రారంభం అయ్యింది. తమిళనాడులోని కన్యాకుమారిలో సాయంత్రం 5 గంటలకు రాహుల్ తన యాత్రను ప్రారంభించారు. తన ముందు పార్టీ సేవా దళ్ శ్రేణులు కదం తొక్కుతూ సాగగా.
కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రారంభించిన భారత్ జోడో యాత్ర సందర్భంగా తమిళనాడులో ఏర్పాటు చేసిన పోస్టర్లలో ఆ పార్టీ నాయకురాలు ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రా ఫొటో కూడా ఉంది. దీంతో ఈ ఫొటోను షేర్ చేస్తూ బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. కాంగ్ర�
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్నడూ లేనంతగా ద్వేషం, ఆందోళన, హింస దేశంలో చోటుచేసుకుంటోందని గహ్లోత్ చెప్పారు. దీనిపై దేశం మొత్తం ఆందోళన చెందుతోందని అన్నారు. ప్రేమ, సోదరభావం, సామరస్యంతో మెలగాలని, హింస ఉండకూడదని ప్రజలకు ప్రధాన మంత�
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఈ రోజు సాయంత్రం తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి వద్ద ప్రారంభంకానుంది. ఈ సందర్భంగా బుధవారం ఉదయం శ్రీపెరంబుదూర్లోని తన తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ స్మారకాన్ని రాహుల్ గాంధీ సందర్శించారు.
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టే ‘భారత్ జోడో యాత్ర’ ఈ రోజు తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారిలో సాయంత్రం ప్రారంభమవుతుంది. ఈ యాత్రలో రాహుల్ గాంధీ తెల్లటి దుస్తుల్లో పాల్గొంటారు. రాత్రి సమయాల్లో కంటైనర్లలోనే బస చేయనున్నార�
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టబోయే భారత్ జోడో యాత్ర బుధవారం ప్రారంభం కానుంది. ఈరోజు సాయంత్రం 5గంటలకు కన్యాకుమారి వద్ద రాహుల్ గాంధీ అధికారికంగా యాత్రను ప్రారంభించనున్నారు. పాదయాత్ర మాత్రం గురువారం ఉదయం 7గంటల నుంచి ప్రారంభమవుత
‘భారత్ జోడో యాత్ర’ వచ్చే బుధవారం నుంచే ప్రారంభం కానుంది. ఆ రోజు భారీ సభ, ర్యాలీ నిర్వహిస్తారు. అనంతరం గురువారం ఉదయం ఏడు గంటలకు యాత్ర మొదలవుతుంది. ఈ కార్యక్రమం మోదీ చేపట్టిన ‘మన్ కీ బాత్’ లాంటిది కాదని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది.