కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రారంభించిన భారత్ జోడో యాత్ర సందర్భంగా తమిళనాడులో ఏర్పాటు చేసిన పోస్టర్లలో ఆ పార్టీ నాయకురాలు ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రా ఫొటో కూడా ఉంది. దీంతో ఈ ఫొటోను షేర్ చేస్తూ బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. కాంగ్ర�
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్నడూ లేనంతగా ద్వేషం, ఆందోళన, హింస దేశంలో చోటుచేసుకుంటోందని గహ్లోత్ చెప్పారు. దీనిపై దేశం మొత్తం ఆందోళన చెందుతోందని అన్నారు. ప్రేమ, సోదరభావం, సామరస్యంతో మెలగాలని, హింస ఉండకూడదని ప్రజలకు ప్రధాన మంత�
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఈ రోజు సాయంత్రం తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి వద్ద ప్రారంభంకానుంది. ఈ సందర్భంగా బుధవారం ఉదయం శ్రీపెరంబుదూర్లోని తన తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ స్మారకాన్ని రాహుల్ గాంధీ సందర్శించారు.
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టే ‘భారత్ జోడో యాత్ర’ ఈ రోజు తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారిలో సాయంత్రం ప్రారంభమవుతుంది. ఈ యాత్రలో రాహుల్ గాంధీ తెల్లటి దుస్తుల్లో పాల్గొంటారు. రాత్రి సమయాల్లో కంటైనర్లలోనే బస చేయనున్నార�
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టబోయే భారత్ జోడో యాత్ర బుధవారం ప్రారంభం కానుంది. ఈరోజు సాయంత్రం 5గంటలకు కన్యాకుమారి వద్ద రాహుల్ గాంధీ అధికారికంగా యాత్రను ప్రారంభించనున్నారు. పాదయాత్ర మాత్రం గురువారం ఉదయం 7గంటల నుంచి ప్రారంభమవుత
‘భారత్ జోడో యాత్ర’ వచ్చే బుధవారం నుంచే ప్రారంభం కానుంది. ఆ రోజు భారీ సభ, ర్యాలీ నిర్వహిస్తారు. అనంతరం గురువారం ఉదయం ఏడు గంటలకు యాత్ర మొదలవుతుంది. ఈ కార్యక్రమం మోదీ చేపట్టిన ‘మన్ కీ బాత్’ లాంటిది కాదని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది.
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ దేశ వ్యాప్త పర్యటనకు సిద్ధమవుతున్నారు. భారత్ జోడో యాత్ర పేరుతో సెప్టెంబర్ 7న కన్యాకుమారిలో యాత్ర ప్రారంభం కానుంది. ప్రతీ రోజూ 25 కి.మీ సాగే యాత్ర 3,500 కిలో మీటర్లు 12 రాష్ట్రాల్లో సాగనుంది. ఈ యాత్రలో భాగంగా ని�
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సిడబ్ల్యుసి) రేపు సమావేశం జరుగనుంది. సాయంత్రం 5.30 గంటలకు సిడబ్ల్యుసి భేటీ కానుంది. ఈ సమావేశంలో కాంగ్రెస్ సంస్థాగత వ్యవహారాలపై చర్చించనున్నారు. కాంగ్రెస్ అధిష్టానం పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది. అలాగే రేపు ఎఐసిసి అధ�
కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు కాంగ్రెస్ చేయనున్న భారత్ జోడో యాత్ర (సమైక్య భారత యాత్ర)ను విజయవంతం చేసేందుకు ఆ పార్టీ నేతలు ప్రణాళికలు వేసుకుంటున్నారు. ఇదే విషయంపై న్యూఢిల్లీలో ఇవాళ కాంగ్రెస్ ముఖ్య నేతలు సమావేశమై చర్చించా�
2024 లోక్సభ ఎన్నికలపై దృష్టి సారించే సంస్కరణలు, నిర్మాణం, పార్టీ పదవులకు నియామకాలు, నియమాలు, కమ్యూనికేషన్లు, ప్రచారం, ఔట్రీచ్, ఆర్ధిక, ఎన్నికల నిర్వహణతో సహా అన్ని అంశాలను టాస్క్ఫోర్స్ పరిశీలిస్తుందన్నారు. రెండు, మూడు రోజుల్లో టాస్క్ ఫోర్స�