Home » bharat Jodo Yatra
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు మూడు రోజులు విరామం ఇవ్వనున్నారు. 23న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోకి యాత్ర ప్రవేశించిన కొద్దిసేపటికి యాత్రను ముగించి రాహుల్ ఢిల్లీ వెళ్తారు. 24, 25, 26 తేదీల్లో దీపావళి నేపథ్యంలో యాత్రకు తాత్కాలిక విరామం ఇచ్చారు. ఈనె�
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్ర రేపు తెలంగాణలోకి ప్రవేశించనుంది. ఏపీలో భారత్ జోడో యాత్ర పూర్తి చేసుకున్న రాహుల్ గాంధీ ఇవాళ కర్ణాటకలోని రాయచూర్ లో పాదయాత్ర చేశారు. రేపు ఉదయం తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా గూడె�
కాంగ్రెస్ పార్టీలో అధ్యక్షుడే సుప్రీం అని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి స్పష్టం చేశారు. పార్టీ నాయకులంతా ఆయనకే రిపోర్ట్ చేయాలని, నాతోసహా. ఎవరికి ఏ బాధ్యతలు అప్పగించాలో వారే నిర్ణయిస్తారంటూ రాహుల్ పేర్కొన్నాడు.
Bharat Jodo Yatra: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూల్ జిల్లాలో కొనసాగుతోంది. రెండోరోజు బుధవారం అదోని మండలం చాగి నుంచి ఉదయం 6.30 గంటలకు రాహుల్ పాదయాత్ర ప్రాంరభమైంది. రాహుల్ వెంట పాదయాత్రలో పాల్గొనేందుక
రాహుల్ మాట్లాడుతూ.. ఏపీకి అమరావతి మాత్రమే రాజధాని కావాలని, అక్కడి రైతుల పోరాటానికి తాను సంఘీభావం తెలుపుతున్నానని చెప్పారు. రైతుల పోరాటానికి న్యాయ సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. వీలైతే అమరావతి రైతుల పాదయాత్రలో పాల్గొంటానని చెప్పారు. పోలవర�
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ నేత, ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశించింది. కర్ణాటక రాష్ట్రం నుంచి ఏపీలోని కర్నూల్ జిల్లాలోకి యాత్ర ప్రవేశించింది. ఉదయం కర్ణాటక సరిహద్దు ఆలూరు నియోజకవర్గం
హిమాచల్ ప్రదేశ్లో నవంబర్ 12న ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 8న ఫలితాలు వెలువడతాయి. గుజరాత్ ఎన్నికల షెడ్యూల్ త్వరలో విడుదల కానుంది. ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ ఉధృతంగా ప్రచారం చేస్తున్నాయి. వాస్తవానికి ఈ రెండు రాష్ట్రాల్లో క
Bharat Jodo Yatra: కర్ణాటక రాష్ట్రంలో భారత్ జోడో యాత్ర ఉత్సాహంగా సాగుతోంది. భారీ సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలు రాహుల్ వెంట పాదయాత్రలో పాల్గొంటున్నారు. రాహుల్ గాంధీ స్థానికుల సమస్యలు తెలుసుకుంటూ యాత్రలో ముందుకు సాగుతున్నారు. మహిళలు, యువత, చిన్నార�
భారతీయ జనతా పార్టీ పాలనలో దేశం అతి తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటోంది. దేశంలో 45 ఏళ్ల గరిష్ట స్థాయిలో నిరుద్యోగం ఉంది. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని ప్రధానమంత్రి చెప్పారు. కానీ ఏమైంది? ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇవ్వడానికి బదులు.. ఏడా�
భారతదేశం ఏకం కావాలంటూ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రం ఆంధ్రపదేశ్ లోకి ఎంటర్ అయ్యింది. కర్ణాటక ఆంధ్రప్రదేశ్ సరిహద్దు అయిన అనంతపురం జిల్లాలోని డి.హీరేహాల్ మండలం కనుగొప్ప గ్రామంలో ఉదయం 10 గంటలకు రాహుల్ గాంధీ అడుగు పెట్టారు. దీంతో ఏపీ కా