Home » bharat Jodo Yatra
పైసల్లేవ్ ఏర్పాట్లకు .. అప్పు చేస్తాం
కాంగ్రెస్ నేత రహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రస్తుతం హైదరాబాద్ లోని బహదూర్ గూడలో కొనసాగుతోంది. ఇవాళ ఉదయం ఆయన శంషాబాద్ నుంచి తన పాదయాత్రను ప్రారంభించారు. హైదరాబాద్ లో రాహుల్ పాదయాత్ర సందర్భంగా ఆయనకు ఓ అమ్మాయి నృత్యం చేస్తూ స్వాగతం పలికింది. �
తెలంగాణలో టీఆర్ఎస్తో ఎలాంటి పొత్తులూ పెట్టుకోబోమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. భారత్ జోడో యాత్రలో భాగంగా రంగారెడ్డి జిల్లా తిమ్మారూప్ లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. అవినీతికి పాల్పడేవారితో కలిసి తాము వెళ్లలేమని చెప్పారు. తె�
Bharat Jodo Yatra: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తెలంగాణ రాష్ట్రంలో ఉత్సాహంగా కొనసాగుతుంది. సోమవారం ఉమ్మడి రంగారెడ్డిజిల్లా షాద్ నగర్ బస్టాప్ నుంచి ప్రారంభమైన పాదయాత్ర.. కొత్తూరువరకు కొనసాగింది. �
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఆదివారం సైబరాబాద్ కమిషనరేట్పరిధిలోకి ప్రవేశిస్తుండటంతో నేటి నుంచి నాలుగు రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. ఈ మేరకు ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాసరావు శనివారం ఉత్తర్వులు జారీ చే
భారత్ జోడో యాత్ర మహబూబ్ నగర్ జిల్లాలో ఉత్సాహంగా సాగుతోంది. రాహుల్ గాంధీ పాదయాత్రలో స్థానిక ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, కార్యకర్తల్లో జోష్ నింపుతూ ముందుకు సాగుతున్నారు. ఈ సందర్భంగా ఆదివారం పాదయాత్రలో భాగంగా ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంద�
తెలంగాణలో 5వ రోజు భారత్ జోడో యాత్ర ప్రారంభమైంది. నిన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పాదయాత్ర జడ్చర్ల సమీపంలోని గొల్లపల్లిలో ముగిసింది. అక్కడే బస చేసిన రాహుల్ గాంధీ ఇవాళ అక్కడి నుంచే పాదయాత్రను తిరిగి ప్రారంభించారు. ఉదయం 11 గంటలకు బాలానగర్ జంక్ష
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర 50 రోజులు పూర్తి చేసుకుంది.నాలుగు రాష్ట్రాలు..19 జిల్లాల గుండా కొనసాగిన జోడో యాత్ర తెలంగాణలో కొనసాగుతోంది. శనివారం (అక్టోబర్ 29,2022)ఉదయం తెలంగాణలోని మహబూబ్ నగర్ మండల పరిధిలో ప్రారంభం కాగా..ఈ యాత్రలో రాహుల్ గ�
రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్రలో సినీ హీరోయిన్ పూనమ్ కౌర్ పాల్గొన్నారు. రాహుల్ వెంట కొద్దిసేపు పాదయాత్రలో పాల్గొన్న ఆమె.. పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
విద్వేషం చోడో.. భారత్ జోడో. ఇదే నినాదంతో..రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో 50 రోజులు పూర్తి చేసుకున్నారు. 19 జిల్లాలను క్రాస్ చేసి . 4 రాష్ట్రాలను దాటేసి.. ఐదో స్టేట్లోకి ఎంటరైపోయారు. ఈ 50 రోజుల్లో.. 1300 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేశారు రాహుల్. ఈ లాంగ్ జ