Home » Bharat Nyay Yatra
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా మరో యాత్రను చేపట్టనున్నారు. ‘భారత్ న్యాయ యాత్ర’ పేరిట రాహుల్ మరోసారి ప్రజల్లోకి రానున్నారు.