Home » Bharat Surgical Attack
భారత్-పాక్ సరిహద్దు గ్రామాలు అంధకారంలో మగ్గుతున్నారు. పుల్వామా ఉగ్ర దాడి, పాకిస్థాన్ దేశంలోని ఉగ్రవాద శిబిరాలపై భారత వాయుసేన దాడుల అనంతరం ఏర్పడిన ఉద్రిక్తత పరిస్థితులతో గుజరాత్ రాష్ట్రంలోని సరిహద్దు గ్రామాల్లో అంధకారం నెలకొంది.