bharateeya janatha party

    Rajya Sabha : రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బిజెపి

    May 29, 2022 / 07:38 PM IST

    రాజ్యసభ స్ధానాలకు భారతీయ జనతాపార్టీ అభ్యర్ధులను ప్రకటించింది. 9 రాష్ట్రాల నుంచి 16 మందికి అవకాశం కల్పించింది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, కు కర్ణాటక నుంచి మరోసారి అవకాశం కల్పించారు.

    “బీజేపీ ఛీ ఛీ ” పేరుతో మమతా బెనర్జీ ర్యాలీ  

    March 5, 2020 / 12:17 AM IST

    పశ్చిమ బెంగాల్లో పాగా వేసేందుకు అందివచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ  రాష్ట్రంలో దూసుకుపోతున్న బీజేపీని నిలువరించేందుకు తృణమూల్ కాంగ్రెస్ కొత్త కార్యక్రమం చేపట్టింది. ఢిల్లీలో CAA  వ్యతిరేక నిరసనకారులపై కేంద్రం జరిపిన హింసాకా

10TV Telugu News