Home » Bharath jodo yatra
Rahul Gandhi On Independence Day : కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మంగళవారం 77వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి భారతీయుడి గొంతుక భారత్ మాత అని రాహుల్ పేర్కొన్నారు. (Rahul Gandhi) సముద్రం అంచున కన్యాకుమారి నుంచి మంచు కశ్మీరు వరకు తన 145 ర�
దేశంలోని ప్రతీ రాష్ట్రానికి దాని చరిత్ర ఉంది. పంజాబ్ను పంజాబ్ నుంచి మాత్రమే నడపాలి. పంజాబ్ రాష్ట్రాన్ని ఢిల్లీ నుంచి నడపకూడదు. కేజ్రీవాల్ నుంచి ఒత్తిడితో పంజాబ్ రాష్ట్రం నడిస్తే.. ఇక్కడి ప్రజలకు ఎలాంటి మేలు జరగదు. ఒకరి రిమోట్ కంట్రోల్లో ప�
బీజేపీయే నాకు గురువు..ఆ పార్టీ నేతలే నాకు మార్గదర్శకులు అంటూ రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ ముగ్గురు బాలికలకు ఇచ్చిన మాట నెరవేర్చారు. రాహుల్ గాంధీతో హెలికాప్టర్ లో తిరగాలని ఉందని చెప్పగా రాహుల్ వారి కోరికను నెరవేర్చారు.
Bharat Jodo Yatra: రాహుల్ గాంధీ చేపడుతున్న భారత్ జోడో యాత్ర మధ్యప్రదేశ్లో కొనసాగుతోంది. రాష్ట్రంలో యాత్ర ఐదవరోజు ఇండోర్కు చేరుకుంటుంది. సాయంత్రం నగరంలోని నడిబొడ్డున రాజ్వాడలో జరిగే సభలో రాహుల్ గాంధీ పాల్గొని ప్రసంగిస్తారు. ఆదివారం ఉదయం 6గంటలకు పా�
సొంత నియోజకవర్గంలో ఎంపీగా గెలవలేని అంతర్జాతీయ నాయకుడు ప్రధాని అవుతారట..ప్రధాని అవ్వాలంటే ముందు తన సొంత నియోజకవర్గంలో గెలవాలి అంటూ రాహుల్పై కేటీఆర్ సెటైర్లు వేశారు.
భారత్ జోడో యాత్రలో అందరికీ కొత్త రాహుల్ కనిపిస్తున్నాడు. అతనిలో.. ఏదో తెలియని కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది. జనంతో ఇంటరాక్ట్ అవుతున్న తీరు కూడా అందరినీ ఆలోచింపజేస్తోంది. తనను కలిసేందుకు వచ్చిన వారితో రాహుల్ మెలుగుతున్న తీరు, జనంతో కలిసి అతను వే
రత్ జోడో యాత్రలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం సిద్ధిరామయ్య యాత్రలో పాల్గొనగా రాహుల్ గాంధీ ఆయన చేయి పట్టుకొని పరుగెత్తారు. దీంతో రాహుల్ వెంట పరుగెత్తేందుకు సిద్ధిరామయ్య ఆపసోపాలు పడ్డారు. ఇందుకు సంబంధ�
నేడు భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, మల్లికార్జున ఖర్గేలు పాల్గోనున్నారు. కర్ణాటకలో మండ్య జిల్లాలో సోనియాగాంధీ రాహుల్తో కలిసి పాదయాత్రలో పాల్గొంటారు. సోనియాగాంధీ సోమవారమే కర్ణాటక రాష్ట్రంకు చేరుకున్నారు. రెండు రోజు�