Bharathi Cements

    రూ.5 కోట్ల విరాళం ఇచ్చిన భారతి సిమెంట్స్‌

    April 2, 2020 / 08:45 AM IST

    ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రజలను భయపెడుతుంది. ఈ కకర కరోనా విపత్తును ఎదుర్కొనేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంకు సపోర్ట్‌గా పలువురు సాయం చేస్తున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా ప్రతి ఒక్కరు తమవంతు సాయం చేస్తుండగా.. ఇప్పటికే పలు �

10TV Telugu News