Home » Bharatiya Janata Party
భారతీయ జనతా పార్టీ ఏపీలో టీడీపీ తో కలిసి పనిచేసే ప్రసక్తే లేదని ఆపార్టీ నేత మాధవ్ స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ బీజేపీ కోర్ కమిటీ ఆదివారం విజయవాడలో సమావేశం అవుతోంది.
Bandi Sanjay : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్ ఈరోజు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా…రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ తరుణ్ ఛుగ్ తో మరోసారి భేటీ కానున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్ధితులపై వారితో చర్చించనున్నారు. రాష్ట�
దేశ వ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్న క్రమంలో..పురుషుల కోసం ఓ రోజు ఉండాలని బీజేపీ పార్టీకి చెందిన మహిళా ఎంపీ సోనాల్ మాన్ సింగ్ సూచించారు.
Visakhapatnam steel plant : విశాఖ స్టీల్ ప్లాంట్పై బీజేపీలో రెండు మాటలు వినిపిస్తున్నాయ్. స్టీల్ ప్లాంట్ నిర్ణయంపై కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చెప్పారు. ఇటు దేశానికి ఆర్థికంగా వినియోగపడేందుకు ఇలాంటి నిర్ణ
Jats in support of farmers : కొత్త వ్యవసాయం చట్టాలను నిరసిస్తూ ఢిల్లీ సరిహదుల్లో రైతులు చేపట్టిన దీక్షలను నిలువరించేందుకు కేంద్ర శతవిధాలా ప్రయత్నిస్తోంది. జనవరి 26 తర్వాత ఢిల్లీలో జరిగిన హింసాత్మక ఘటనలు మరోసారి పునరావృత్తం కాకూడదని ముందస్తు జాగ్రత్త చర్య�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతి ఉపఎన్నికల హడావుడి అప్పుడే కనిపిస్తోంది. ఇప్పటికే రెండు ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీలు అభ్యర్థులను ప్రకటించగా.. బీజేపీ, జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ఈ క్రమంలోనే జనసేన అ�
coronavirus vaccine : కరోనా వ్యాక్సిన్ తీసుకుంటే…నపుంసకులు అవుతారంటూ సమాజ్ వాదీ పార్టీ ఎమ్మెల్సీ అశుతోష్ సిన్హా సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా వ్యాక్సిన్ బీజేపీది కాబట్టి..దాన్ని తాను తీసుకోనని ఇప్పటికే ఆ పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్ ప్రకటించిన సంగతి
Varanasi: BJP Ex-MLA accused of sexually assaulting girl student : ఉత్తర ప్రదేశ్ కు చెందిన బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే మాయ శంకర్ పతాక్(70) తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఇంటర్మీడియేట్ చదువుతున్న విద్యార్ధిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారణాసి సమీపంలోని భగుటా గ్రామానికి చెం�
PM-Kisan scheme : ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో భాగంగా ఈ వార్షిక సంవత్సరంలో చివరి విడత నిధుల పంపిణీ చేపట్టింది కేంద్ర ప్రభుత్వం. లబ్ధిదారులుగా ఉన్న రైతుల ఖాతాల్లో 2020, డిసెంబర్ 25వ తేదీ శుక్రవారం దేశవ్యాప్తంగా 2 వేల చొప్పున జమ చేసింది. క్రిస్�