Bharatiya Janata Party

    విశాఖ స్టీల్ ప్లాంట్ పై బీజేపీలో రెండు మాటలు, సోము వీర్రాజు – సుజనా ఏమన్నారు ?

    February 6, 2021 / 06:51 AM IST

    Visakhapatnam steel plant : విశాఖ స్టీల్ ప్లాంట్‌పై బీజేపీలో రెండు మాటలు వినిపిస్తున్నాయ్‌. స్టీల్ ప్లాంట్ నిర్ణయంపై కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చెప్పారు. ఇటు దేశానికి ఆర్థికంగా వినియోగపడేందుకు ఇలాంటి నిర్ణ

    రైతులు మద్దతుగా జాట్‌లు, రెండు రోజులు ఇంటర్నెట్ బంద్

    January 30, 2021 / 06:55 PM IST

    Jats in support of farmers : కొత్త వ్యవసాయం చట్టాలను నిరసిస్తూ ఢిల్లీ సరిహదుల్లో రైతులు చేపట్టిన దీక్షలను నిలువరించేందుకు కేంద్ర శతవిధాలా ప్రయత్నిస్తోంది. జనవరి 26 తర్వాత ఢిల్లీలో జరిగిన హింసాత్మక ఘటనలు మరోసారి పునరావృత్తం కాకూడదని ముందస్తు జాగ్రత్త చర్య�

    తిరుపతికి పవన్ కళ్యాణ్.. ఉపఎన్నిక సీటుపై క్లారిటీ వస్తుందా?

    January 15, 2021 / 02:43 PM IST

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతి ఉపఎన్నికల హడావుడి అప్పుడే కనిపిస్తోంది. ఇప్పటికే రెండు ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీలు అభ్యర్థులను ప్రకటించగా.. బీజేపీ, జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ఈ క్రమంలోనే జనసేన అ�

    కరోనా టీకాతో నపుంసకులవుతారు – సమాజ్ వాదీ ఎమ్మెల్సీ సంచలన వ్యాఖ్యలు, ఖండించిన కేంద్ర మంత్రి

    January 15, 2021 / 12:35 PM IST

    coronavirus vaccine : కరోనా వ్యాక్సిన్ తీసుకుంటే…నపుంసకులు అవుతారంటూ సమాజ్ వాదీ పార్టీ ఎమ్మెల్సీ అశుతోష్ సిన్హా సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా వ్యాక్సిన్ బీజేపీది కాబట్టి..దాన్ని తాను తీసుకోనని ఇప్పటికే ఆ పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్ ప్రకటించిన సంగతి

    PM-Kisan scheme : రైతుల ఖాతాల్లోకి రూ. 18 వేల కోట్లు జమ

    December 25, 2020 / 02:33 PM IST

    PM-Kisan scheme : ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకంలో భాగంగా ఈ వార్షిక సంవత్సరంలో చివరి విడత నిధుల పంపిణీ చేపట్టింది కేంద్ర ప్రభుత్వం. లబ్ధిదారులుగా ఉన్న రైతుల ఖాతాల్లో 2020, డిసెంబర్ 25వ తేదీ శుక్రవారం దేశవ్యాప్తంగా 2 వేల చొప్పున జమ చేసింది. క్రిస్�

    కాంగ్రెస్ కు విజయశాంతి గుడ్ బై

    November 23, 2020 / 10:22 AM IST

    Vijayashanti goodbye to Congress : గ్రేటర్‌ హైదరాబాద్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీ తీరుపై ఎప్పటి నుంచో అసంతృప్తితో ఉన్న విజయశాంతి కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పారు. 2020, నవంబర్ 24వ తేదీ మంగళవారం ఢిల్లీకి వెళ్లనున్న విజయశాంతి..త్వరలోనే బీ

    బీహార్ అసెంబ్లీ ఎన్నికలు : తేజస్వీ యాదవ్ కే పట్టం ?

    November 7, 2020 / 09:22 PM IST

    bihar assembly election 2020 : బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల తుదిఘట్టం ముగిసింది. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలను మూడు దశల్లో నిర్వహించారు. మొదటి దశలో 71 స్థానాలకు అక్టోబర్‌ 28న పోలింగ్‌ జరిగింది. రెండోదశలో 94 స్థానాలకు నవంబర్‌

    Bihar Assembly Election : ఓటరు ఎటువైపు ? ఎగ్జిట్ పోల్స్ నిజమౌతాయా ?

    November 7, 2020 / 06:55 PM IST

    Bihar Assembly elections : బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల తుదిఘట్టం ముగిసింది. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలను మూడు దశల్లో నిర్వహించారు. మొదటి దశలో 71 స్థానాలకు అక్టోబర్‌ 28న పోలింగ్‌ జరిగింది. రెండో దశలో 94 స్థానాలకు నవంబర్‌ 3�

    బీహార్ లో ముగిసిన ఎన్నికల పోలింగ్, ఎగ్జిట్ పోల్స్ విడుదల

    November 7, 2020 / 06:25 PM IST

    Election polling ends in Bihar : బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యింది. 2020, నవంబర్ 07వ తేదీ శనివారం మూడో విడత పోలింగ్ జరిగింది. 19 జిల్లాల్లో 78 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహించారు. ఈనెల 10వ తేదీన ఎన్నికల ఫలితాలను విడుదల చేయనున్నారు. బీహార్ రాష్ట్రంల�

    CBI inquiry on Antarvedi : అంతర్వేదిలో కరోనా కలకలం, ఎస్పీ, ఇతర పోలీసులకు సోకిన వైరస్

    September 13, 2020 / 06:45 PM IST

    అంతర్వేదిలో కరోనా కలకలం రేపింది. దగ్ధమైన రథం దగ్గర విధులు నిర్వహిస్తున్న పోలీసులకు వైరస్ సోకింది. దీంతో వారందరూ క్వారంటైన్ కు వెళ్లిపోయారు. ఎస్పీ నయీమ్ కరోనా బారిన పడ్డారన్న విషయం బయటపడింది. ఆయనతో పాటు అడిషనల్ ఎస్పీ కరణం కుమార్, రాజోలు సీఐ ద�

10TV Telugu News