Home » Bharatiya Janata Party
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో జరగబోయే ఉప ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధమౌతోంది. ఈ ఎన్నికలు జ్యోతిరాదిత్య సింథియాకు సవాల్ గా మారాయి. ఈ రాష్ట్రంలో 27 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరుగనున్నాయి. కాంగ్రెస్ తొలి జాబితాను విడుదల చేసింది. 15 స్థాన�
అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం జరిగే శంకుస్థాపన కార్యక్రమం కొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. దేశమంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చారిత్రక ఘట్టం 2020, ఆగస్టు 05వ తేదీ బుధవారం మధ్యాహ్నం భారత ప్రధాన మంత్రి నర�
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా రాకాసికి విరుగుడు ఇదే అంటూ..సోషల్ మీడియాలో తెగ వార్తలు, వీడియోలు హల్ చల్ చేస్తున్నాయి. మొన్నటికి మొన్న గో మూత్రం తాగితే రాదు..ఆవు పేడ శరీరానికి రాసుకుంటే వైరస్ దరిచేరదనే వార్తలు గుప్పుమన్నాయి. ఇలాంటి ఎన్నో వార�
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు ఉత్కంఠను రేకేత్తిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన జ్యోతిరాదిత్య సింథియా..తిరుగుబాటు జెండా ఎగురవేయడం..బీజేపీలో చేరిపోవడంతో కమల్ నాథ్ ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వాన్ని కాపాడుకొనేం
JNU విశ్వవిద్యాలయంలో జరిగిన దాడి ప్రకంపనలు సృష్టిస్తోంది. సినీ, రాజకీయ, ఇతర రంగాలకు చెందిన వారు దాడులను తీవ్రంగా ఖండిస్తున్నారు. అయితే..సోషల్ మీడియాలో వాట్సప్ గ్రూప్కు సంబంధించిన మెసేజ్లు రచ్చ రచ్చ చేస్తున్నాయి. వీరు చేసిన ఛాటింగ్తో దాడి చ
సెలబ్రిటీ హెయిర్ స్టైలిష్ట్ జావెద్ హబీబ్ భారతీయ జనతా పార్టీలో చేరారు. ఢిల్లీలోని కేంద్ర కార్యాలయంలో బీజేపీ నేతలు జావెద్ హబీబ్కు కాషాయ కండువా కప్పి జావెద్ హబీబ్ను పార్టీలోకి ఆహ్వానించారు బీజేపీ నేతలు. జావెద్ హబీబ్ ప్రపంచంలో ఉన్న ది బెస్
లోక్ సభ ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. సోనియాగాంధీకి ప్రధాన అనుచరుడిగా ఉన్న టామ్ వడక్కన్ కాంగ్రెస్ కి రాజీనామా చేశారు. గురువారం(మార్చి-14,2019) టామ్ బీజేపీలో చేరారు.బీజేపీ సీనియర్ నాయకుడు,కేంద్రమంత్రి రవి�
దేశ రక్షణకు ఎలాంటి చర్యలకైనా సిద్ధం..సైనికులపై పూర్తి నమ్మకం ఉంది..భారత్ ఎన్నటికీ వెనుకడుగు వేయదని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పరోక్షంగా పాక్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఫిబ్రవరి 28వ తేదీన Mera Booth Sabse Mazboot పేరిట ఓ కార్యక్రమం జరిగింది. ఇందుల