Home » Bharatiya Janata Party
ఓ సర్వే ఇండియా కూటమికి నిద్రలేని రాత్రులను ఇచ్చింది. ఓ ప్రైవేట్ న్యూస్ ఛానెల్ నిర్వహించిన సర్వేలో షాకింగ్ విషయాలు వెలువడ్డాయి. మరోసారి ప్రధాని మోదీ, సీఎం యోగి మ్యాజిక్ ఫలిస్తున్నట్లు సర్వేలో తేలింది.
నిర్దాక్షిణ్యంగా పాలించడం ప్రధాని మోదీకి తెలుసని అన్నారు. ఇక 2024 సార్వత్రిక ఎన్నికల్లో మోదీ విజయం సాధించలేరని, అందుకే ఇప్పుడే రాజీనామా చేయడం మంచిదంటూ ఆయన సలహా ఇచ్చారు.
పార్లమెంటు సమావేశాలకు వచ్చిన ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాపై కాకి దాడి చేసింది. ఇక ఈ ఘటనపై బీజేపీ ఎగతాళి చేస్తూ ట్వీట్లు చేసింది. మరోవైపు మణిపూర్ ఘటనపై ప్రధాని మోడీ ప్రకటన చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
దేశవ్యాప్తంగా ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేయడానికి ప్రయత్నించాలని భారత రాజ్యాంగంలోని 44 వ అధికరణ చెప్తోంది. దీనితో మేము (ఆప్) ఏకీభవిస్తున్నాం. అయితే, అన్ని మతాలు, రాజకీయ పార్టీలు, సంస్థలతో విస్తృతంగా సంప్రదింపులు జరిపి ఏకాభిప్రాయం తీసుకురావాల�
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలకు కూడా బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు.
కేంద్ర మంత్రి అమిత్ షా పర్యటన వాయిదాపడ్డ విషయం తెలిసిందే.
తొమ్మిదేళ్లలో దేశ చరిత్రలోనేగాక బీజేపీ (Bharatiya Janata Party)లోనూ కీలక ఘట్టాలు చోటుచేసుకున్నాయి.
Karnataka: ఇదే నిజమైతే ఇక రా.గా (రాహుల్ గాంధీ) తిరుగులేని నేతగా అవతరించే అవకాశం ఉందా?
విశాఖ తూర్పు నియోజకవర్గంలో టీడీపీ నుంచి వరుసగా మూడుసార్లు గెలిచిన వెలగపూడి రామకృష్ణబాబు... నాలుగోసారి కూడా పోటీకి సిద్ధం అవుతున్నారు.. స్థానికుడు కాకపోయినా.. జనాలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే నేతగా ఆయనకు పేరు ఉంది. మత్స్యకార సామాజికవర్గంలో మంచ
సర్వేపల్లి నుంచి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మరోసారి ఆయనే ఇక్కడి నుంచి బరిలో దిగడం ఖాయం. టీడీపీ మాత్రం అభ్యర్థి విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతోంది. ప్రస్తుతం ఇంచార్జిగా ఉన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అభ్యర�