Home » Bharatiya Janata Party
తెలంగాణలో ఒకరు రజాకార్ల వారసులు, మరోకరు నిజాం వారసులని ఇద్దరూ కలిసి రాష్ట్రాన్ని ముంచుతున్నారని టీఆర్ఎస్, ఏంఐఎం పార్టీలపై కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వెలిబుచ్చారు.
ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలు చాలా ప్రధానమైనవని, రాబోయో ఐదేళ్లకు ఈ ఎన్నికలు ఎంతో కీలకమని సోనియా గాంధీ తెలిపారు. గత ఐదేళ్లలో ప్రభుత్వం ఎలాంటి హమీలు నెరవేర్చలేదని విమర్శించారు.
గోవాలో మొత్తం 40 అసెంబ్లీ స్థానాలున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 21 స్థానాల మెజార్టీ ఉండాలి. బీజేపీ కూటమికి 25 స్థానాలుండగా, కాంగ్రెస్కు రెండు, ఇతరులకు ఏడు ఉన్నాయి.
మణిపూర్ అసెంబ్లీలో మొత్తం 60 స్థానాలున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 31 స్థానాల మెజార్టీ కావాలి. 40 స్థానాల్లో కమలం జెండాను రెపరెపలాడించాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది.
గత వారం ఐటీ అధికారులు దాడులు చేసిన వ్యాపారి పేరు పీయూష్ జైన్ అయితే.... ఈ రోజు దాడులు జరుగుతున్న వ్యాపారి పేరు పుష్పరాజ్ జైన్ అలియాస్ పంపీ జైన్. పేర్ల గందర గోళంలోనే గతంలో పీయూష్
దేశంలో మతాన్ని వారిపట్ల తాను చేసిన వ్యాఖ్యలను బేషరతుగా ఉపసంహరించుకుంటున్నానని బెంగళూరు భారతీయ జనతా పార్టీ ఎంపీ, బీజేపీ యువమోర్చా జాతీయ అధ్యక్షుడు తేజస్వీ సూర్య ప్రకటించారు.
భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం ప్రారంభమైంది.. వచ్చే ఏడాది ప్రారంభంలో ఐదు కీలక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది.
దేశ ప్రజలను విడగొట్టేందుకు బీజేపీ, RSSలు ఎంత దూరమైనా వెళ్తాయని భారతీయ కిసాన్ యూనియన్ ప్రతినిధి రాకేశ్ టికాయిత్ ఆరోపించారు.
పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై వసూలు చేస్తున్న ఎక్సైజ్ సుంకం కేంద్ర ప్రభుత్వ ఖజానాకు కాసుల వర్షం కురిపిస్తుంది.
కేంద్రంలో బీజేపీ 7 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కేంద్ర సాంస్కృతి