Home » Bharatiya Janatha Party
పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు గ్యాస్ ధరలను ప్రపంచంలోనే నెంబర్ వన్ స్ధానానికి తీసుకు వెళ్లిన ఘనత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి దక్కుతుందని తెలంగాణ ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఎద్దేవాచేశారు.
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా రేపు ఉత్తరప్రదేశ్ లో తొలి విడత పోలింగ్ జరుగుతుంది.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపుల పర్వం సాగుతోంది.