Home » #BharatJodoYatra
తెలంగాణలో 2 నెలల పాటు హాథ్ సే హాథ్ జోడో కార్యక్రమం జరగనుంది. రేపటి నుంచి ప్రారంభించాల్సిన ఈ యాత్రపై టీపీసీసీ ప్రణాళికలు వేసుకుంది. రేపు మేడారంలో ఈ యాత్ర నిర్వహించాలని నిర్ణయించింది. భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా దేశంలో �
దేశంలోని మొత్తం 12 ప్రతిపక్ష పార్టీల నేతలు ఇందులో పాల్గొంటారని కాంగ్రెస్ వర్గాలు చెప్పాయి. మొత్తం 21 పార్టీల నేతలను కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించగా కొన్ని పార్టీల నేతలు హాజరు కావడం లేదు. వారిలో తృణమూల్ కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ,
జమ్మూకాశ్మీర్లోని అవంతిపోరాలో జరుగుతున్న భారత్ జోడో యాత్రలో జమ్మూకాశ్మీర్ మాజీ సీఎం, పీపుల్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) చీఫ్ మోహబూబా ముఫ్తీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీని ఆలింగనం చేసుకొని అభినందించారు. రాహుల్ గాంధీ యాత్ర కాశ్మీ
జమ్మూకశ్మీర్ లోని అవంతిపొరాలో కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ఇవాళ కొనసాగిస్తున్న భారత్ జోడో యాత్రలో ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ పాల్గొన్నారు. నిన్న జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఈ యాత్రలో రాహుల
జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ .. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. బీజేపీవాళ్లు పిరికి పందలని అన్నారు. 2014 తర్వాత మళ్లీ ఎన్నికలు నిర్వహించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే క్రమంలో రాహుల్ గ
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఆదివారం ఉదయం 7గంటలకు జమ్ము డివిజన్లోని కతువా జిల్లాలోని హిరనగర్ నుంచి మొదలైంది. ఉదయం 8గంటలకు సాంబ జిల్లాలోకి యాత్ర చేరుకుంది. భారీ సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు రాహుల్ వెంట యాత్రలో పాల్గొన్నారు.
‘‘ఈ యాత్రలో మేము సుదీర్ఘ ప్రసంగాలు చేయం. ఈ యాత్ర మాట్లాడేందుకు కాదు.. ప్రజలు చెప్పే వినేందుకు. మేము ఉదయం 6 గంటలకు నిద్ర లేస్తాము. ప్రతిరోజు దాదాపు 25 కిలోమీటర్లు నడుస్తాం. 6-7 గంటలు మీరందరూ చెప్పేది వింటాం. 10-15 నిమిషాల పాటు మా ప్రణాళికలు ఏంటో చెబుతాం
Rahul Gandhi Bharat Jodo Yatra: దేశవ్యాప్తంగా కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మంగళవారం హర్యానాలో కొనసాగింది. గత గురువారం సాయంత్రం పానిపట్ మీదుగా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర హర్యానాలోకి ప్రవేశించింది. అయితే, మంగళవారం అంబాలా
ప్రత్యర్థులు ‘పప్పూ’ అంటూ మిమ్మల్ని సంబోధిస్తున్నారు.. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి అనిప్రశ్నించగా.. నన్ను తిట్టినా కొట్టినా నేను మాత్రం ఎవరినీ ద్వేషించను అంటూ రాహుల్ సమాధానం ఇచ్చారు. నాకెన్ని పేర్లు పెట్టినా లెక్కచేయను, జీవితంలో ఏదీ జరగక, జీవ
Bharat Jodo Yatra: కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర శనివారం ఢిల్లీకి చేరింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఢిల్లీ నగర వీధుల్లో యాత్ర ఉత్సాహంగా సాగింది. భారీ సంఖ్యలో తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు రాహుల్ కు ఘన స్వాగతం పలికి.. �