Home » Bhilwara
కామాంధులు పసిమొగ్గ జీవితాన్ని చిదిమేశారు. కిరాతకంగా హత్య చేశారు. మృతదేహాన్ని బొగ్గుల కొలిమిలో కాల్చి, శరీర భాగాల్ని ఓ చెరువులో విసిరేశారు.
ఎన్నోచోట్ల వేధింపులకు గురి అయ్యే ఆడపిల్లలు స్కూల్లో కూడా వేధింపులకు గురి అవుతున్నారు. తోటి విద్యార్ధిని పట్ల అమానుషంగా వ్యవహరించారు తోటి విద్యార్ధులు. ఆమె తాగే నీళ్ల బాటిల్ లో యూరిన్ పోశారు.
రాజస్థాన్, బిల్వారాలో దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఒక వ్యక్తి మరణించాడు. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ హత్య నేపథ్యంలో ఉద్రిక్తత తలెత్తకుండా అధికారులు చర్యలు చేపట్టారు.
ఓ యువకుడికి మెడలో చెప్పుల దండ వేసి..మూత్రంలో స్నానం చేయించి ఊరంతా ఊరేగించారు రాజస్థాన్ రాష్ట్రంలోని భిల్వారా జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన ప్రజలు. ఎందుకంటే..
రాజస్ధాన్ లో దారుణం జరిగింది. కొందరు యువకులు చట్టాన్ని తమ చేతుల్లోకితీసుకున్నారు. మహిళను వేధించాడని ఒక వ్యక్తిని ఘోరంగా అవమానించారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావటంతో ఈఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
Bhilwara Mahatma Gandhi District Hospital : దేశమంతా ఆక్సిజన్ కొరతతో అల్లాడిపోతుంటే ఓ ఆస్పత్రి మాత్రం ‘ఆక్సిజన్ కొరతా? ఆ మాటే మాకు తెలీదే’ అంటోంది. మా ఆస్పత్రిలో ప్రాణవాయువు ఫుల్..కొరత నిల్’’అంటోంది. ఆక్సిజన్ వినియోగంలో ఆదర్శంగా నిలుస్తోంది రాజస్థాన్ భిల్వారా ఆసుపత్�