Home » Bhishma Ekadashi Importance
అంపశయనం మీద ఉండి కూడా ధర్మరాజుకు ఎన్నో ధర్మ సందేహాలు వదిలిచ్చారు భీష్ముడు. కాబట్టి ఆయన కూడా ఆచార్యుడే. గీతను బోధించి కృష్ణుడు గీతాచార్యుడు అయినట్లు భీష్ముడు కూడా ధర్మాన్ని బోధించి భీష్మాచార్యుడిగా ఉంటారు.