bhondsi

    మరీ టూ మచ్ : క్రికెట్ ఆడుతున్న ముస్లిం యువకులపై దాడి  

    March 23, 2019 / 06:41 AM IST

    హర్యానాలోని గురుగ్రామ్ లో దారుణం జరిగింది. వీధిలో క్రికెట్ ఆడిన పాపానికి ఒక ముస్లిం కుటుంబంపై అల్లరి మూకలు దాడిచేసి.. విచక్షణరహితంగా కొట్టాయి. గురుగ్రామ్ లోని  భోండ్సిలో ఉన్న భూప్ సింగ్ నగర్ లో ఈ ఘటన జరిగింది. 35, 40 మంది ఉన్న అల్లరి మూక.. ఇనుప �

10TV Telugu News