Home » BHOOMI PUJAN
రామ జన్మభూమి స్థలంలో జరిగిన భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని… దేశం మొత్తం రామమయం అయిందని అన్నారు. వందల ఏళ్ల నిరీక్షణ ఇవాళ ఫలించిందన్నారు. అయోధ్యలో సువర్ణ అధ్యయనాన్ని భారత దేశం సృష్టించనుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించార�
వందల ఏళ్ల కల సాకారమైంది. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి అంకురార్పణ పడింది. ఆ పవిత్ర స్థలంలో ప్రధాని మోదీ చేతుల మీదుగా రామమందిర నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం వైభవంగా సాగింది. ముహూర్తం ప్రకారం బుధవారం (ఆగస్టు 5) మధ్యాహ్నం సరిగ్గా 12.44.08కి ఆయన శ�
అయోధ్యలో ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్న రామమందిర ఆలయ ప్రతిపాదిత నమూనాను రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు విడుదల చేసింది. ప్రతిపాదిత ఆలయ నమూనాను రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఇవాళ(ఆగస్ట్-4,2020) ట్విట్టర్లో అధికారికంగా విడుదల చేసిం�
ఆగస్టు 5వ తేదీన అయోధ్యలో రామాలయానికి పునాది వేయనున్నారు. 40 కిలోల వెండి ఇటుకతో రామ్ మందిరానికి ప్రధాని మోడీ పునాది రాయి వేయనున్నారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణ భూమి పూజ జరగనున్న విషయం విదితమే. అయితే సదరు పూజ కార్యక్రమానికి కర్ణాట�
భారతదేశం మరియు చైనా మధ్య ఉద్రిక్తత తీవ్రత దృష్ట్యా జూలై 2 న జరగనున్న రామ్ ఆలయం యొక్క ప్రతిపాదిత ‘భూమి పూజన్’ కార్యక్రమం వాయిదా వేయబడింది. శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ విడుదల చేసిన ఒక ప్రకటనలో, కార్యదర్శి చంపత్ రాయ్, దేశ భద్రత, ప�
అయోధ్య రామాలయానికి త్వరలోనే భూమి పూజ నిర్వహించనున్నారు. ఆలయ నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. గతేడాది నవంబర్ లో సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రక తీర్పుతో దశాబ్దాల హిందువుల కల(రామజన్మభూమిలో రామాలయం) నెరవేరిన విషయం తెలిసిందే. వివాదా�