Home » Bigg Boss 5
అతిపెద్ద రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ ఐదు వారాలు ముగిసి ఆరవ వారంలో ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ కూడా మొదలైంది. 19 మంది కంటెస్టెంట్లతో మొదలైన ఈ షోలో ఇంట్లో ప్రస్తుతం 14 మంది..
‘బిగ్ బాస్ 5’ నవరాత్రి ఎపిసోడ్లో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’ హీరో హీరోయిన్లు అఖిల్, పూజా హెగ్డే సందడి చెయ్యబోతున్నారు..
బిగ్ బాస్ సీజన్ 5 మంచి రసవత్తరంగా సాగుతోంది. 19 మంది కంటెస్టెంట్లతో స్టార్ట్ అవగా.. ఇప్పటికే సరయు, ఉమాదేవి, లహరి ఎలిమినేట్ కాగా నాలుగో వారం నటరాజ్ మాస్టర్ ను కూడా హౌస్ నుండి..
ప్రియకు లహరి కంటే తక్కువ ఓట్లు వచ్చాయి కానీ ఆమెను కావాలనే ఎలిమినేట్ చేశారంటున్నారు లహరి ఫ్యాన్స్..
రవి, ప్రియల కారణంగా లహరి ‘బిగ్ బాస్’ హౌస్ నుంచి ఎలిమినేట్ కావాల్సి వచ్చిందా..
హోస్ట్ నాగార్జున లహరికి యాంకర్ రవి తన గురించి చులకనగా మాట్లాడిన వీడియో చూపించారు..
యాంకర్ రవి, లహరిలపై ప్రియ చేసిన కామెంట్స్ గురించి సోషల్ మీడియా ద్వారా రవి భార్య స్పందించారు..
ప్రియ.. లహరి, యాంకర్ రవిలపై సెన్సేషనల్ కామెంట్స్ చెయ్యడంతో.. వాళ్లిద్దరూ ఆమె మీద ఫైర్ అయ్యారు..
బిగ్ బాస్ సీజన్ రెండు వారాల్లో ఇద్దరు ఇంటి సభ్యులు ఎలిమినేట్ కావడంతో 17మంది మాత్రమే మిగిలారు. చివరికి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ పేరు రివీల్ చేసిన నాగ్..
ముందు వారం సరయు.. రెండో వారం ఉమాదేవి హౌజ్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. బోల్డ్ గా మాట్లాడే సరయు, బండబూతులు మాట్లాడే ఉమాదేవిని ఫ్యామిలీ ఆడియెన్స్ యాక్సెప్ట్ చేయలేకపోయారట.