Home » BIGGER THREAT
తన ప్రాణాలకు ముప్పు ఉందని బీహార్ రాష్ట్ర సహకారశాఖ మంత్రి సురేంద్ర ప్రసాద్ యాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు, తన కుటుంబానికి బెదిరింపులు వచ్చాయని మంత్రి పోలీసులకు రాసిన లేఖలో పేర్కొన్నారు....
పాకిస్తాన్ కంటే చైనాతోనే భారత్ కు భారీ ముప్పు పొంచి ఉందని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. చైనా సైనిక శక్తి భారత్ కంటే పది రెట్లు బలీయమైనదని తెలిపారు. భారత్, చైనా సరిహద్దు వివాదాల నేపథ్యంలో పవార్ శివసేన పత్రిక ‘సామ్నా’