Home » biggest scam
తెలంగాణలో 48 శాతం మిషన్ భగీరథ పనులు పాత లైన్లను ఉపయోగించుకుని జరిగాయని పేర్కొన్నారు. కానీ 100 శాతం తాగు నీరు మిషన్ భగీరథ వల్లనే సరఫరా చేస్తున్నామంటూ కేసీఆర్ చెప్తున్నారని తెలిపారు.