Home » Bihar assembly election 2020
Bihar ఎన్నికల ప్రచారంలో ఉన్న స్టేజి కూలి మరో లీడర్ కు పరాభవం జరిగింది. బీహార్ ఎన్నికల్లో ఒకేసారి గుంపు ఎక్కువగా రావడంతో స్టేజి కూలింది. ఈ ఘటనలో జన్ అధికార్ పార్టీ లోక్తంత్రిక్ లీడర్ రాజేశ్ రంజన్ అలియాస్ పప్పు యాదవ్ కిందపడిపోయాడు. ప్రాథమిక రిపో
Bihar : ఎన్నికలు వచ్చాయంటే చాలు నేతలకు ప్రజలు సాక్షాత్తూ దేవుళ్లమాదిరి కనిపిస్తారు. కంటికి కనిపించినవారికల్లా దణ్ణాలు పెట్టేస్తుంటారు. బాగా తెలిసున్నవారిలా పలకరించేస్తుంటారు..క్షేమ సమాచారాలు అడిగేస్తుంటారు. ఆపై ఓట్లు అడిగేసుకుంటారు. ఆపై నెగ
Bihar: ‘‘ నా వయస్సు 55 ఏళ్లు.. నేను చాలా పేదవాడిని నేను కోటీశ్వరుడ్ని కావాలని కోరిక ఉంది..అందుకే ఎన్నికల్లో పోటీ చేస్తున్నా..దయచేసి నాకు ఓట్లు వేసి నన్ను ఎమ్మెల్యేను చేసి కోటీశ్వరుడ్ని అయ్యే అవకాశాన్ని ఇవ్వండి..కోటీశ్వరుడ్ని కావటానికే నేను ఎన్నిక�