-
Home » Bihar Board
Bihar Board
ఇంటర్ ఫైనల్ పరీక్ష ఫలితాలు.. 87.21శాతం ఉత్తీర్ణత.. బాలికలదే పైచేయి!
March 23, 2024 / 04:53 PM IST
BSEB Results 2024 : బీఎస్ఈబీ ఇంటర్ ఫైనల్ పరీక్షలో అబ్బాయిల కన్నా బాలికలు మరోసారి సత్తా చాటారు. బాలికల ఉత్తీర్ణత శాతం 88.11శాతం కాగా, బాలురు 85.69శాతం ఉత్తీర్ణత సాధించారు.